
అమరజీవి సేవలు చిరస్మరణీయం
శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవికి ఘన నివాళులు నెల్లూరులో 69వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జనసైనికులతో కలిసి అమరజీవి…