
చేజర్లలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ…
గత ప్రభుత్వం విస్మరించిన అన్ని రహదారులను మరమ్మతులు చేపట్టి ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంటలు లేకుండా ప్రజలందరూ సాఫీగా ప్రయాణం చేయడమే గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గుంతలమయమైన రోడ్డుపై కంకర చిప్స్ వేసి గుంతలను పూడ్చే పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు,…