
విద్యకు పెద్దపీఠ వేసిన కూటమిప్రభుత్వం
పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు టీడీపీ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరులోని బలిజ భవన్లో డాక్టర్ పోకల రవి సహకారంతో బలిజ మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బలిజ సంఘం నేతలు గజమాల, శలవాలతో ఘనంగా సత్కరించారు. అక్కడికి విచ్చేసిన విద్యార్థులతో మంత్రి నారాయణ…