n3staff

వైసీపీలోని రెండు వ‌ర్గాల్లో పొత్తులు పోక‌నే అవిశ్వాస తీర్మానం

కూట‌మికి ఎలాంటి సంబంధం లేదు క‌లెక్ట‌ర్‌ను క‌లిసింది మాత్రం వాస్త‌వ‌మే వెంక‌ట‌గిరి ఏఎంసీ మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు క‌లెక్ట‌ర్‌ను క‌లిసింది మాత్రం వాస్త‌వ‌మే తిరుప‌తి జిల్లా వెంకటగిరిలో కూటమి సీనియర్ నాయకులు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం మాట్లాడుతూ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. వైసీపీలోనే రెండు వర్గాలుగా…

Read More

సోలార్‌ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

సంగంలో సోలార్ పలకలను పరిశీలించిన విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు సోలార్ ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీధర్ రెడ్డి అనే కన్జ్యూమర్ ఏర్పాటు చేసిన సోలార్ పలకలను విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు పరిశీలించారు. సోలార్ వాడకం గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్ ఏర్పాటు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈ మన్మధరావు మాట్లాడుతూ… ప్రభుత్వం సబ్సిడీ…

Read More

రాజ‌కీయ దిగ‌జారుడు కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ దూరంగా ఉండాలి

తిరుప‌తి ఎంపీ గురుమూర్తి రాజ‌కీయ దిగ‌జారుడు కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ దూరంగా ఉండాలి -తిరుప‌తి ఎంపీ గురుమూర్తి

Read More

నేదురుమల్లి బంగ్లాలో రాపూరు వైసిపి నాయకులు

రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి నేదురుమల్లి బంగ్లాలో రాపూరు వైసిపి నాయకులు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల‌ర్ల అవిశ్వాస తీర్మానానికి రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి చేరుకున్నారు. వైసిపి మద్దతు దారులు నక్క భానుప్రియ విజయం సాధించడంతో సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి,…

Read More

ఓ అభాగ్యుడు దీన గాధ

కుటుంబాన్ని చూస్తే కంటతడి పెట్టాల్సిందే వాచ్‌ ద N3 న్యూస్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న జి బి కే ఆర్ ఎస్టి కాలనీలోని నివాసం ఉంటున్న కిశోర్, అంజలి దంపతులు నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. కిశోర్ తన భార్య,ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతూ, కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేసి ఆ కుటుంబ పెద్ద దిక్కుని మంచానికే పరిమితం చేసేలా, విధి వారి…

Read More

ప్ర‌మాద‌వ‌శాత్తు నాటుతుపాకీ పేలి

బాలాయ‌పల్లి మండ‌లం కోటంబేడుకు చెందిన తాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య కేసును ఛేదించిన పోలీసులు మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెళ్ల‌డించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ ప్ర‌మాద‌వ‌శాత్తు నాటుతుపాకీ పేలి మృతి-బాలాయ‌పల్లి మండ‌లం కోటంబేడుకు చెందిన తాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య మృతికేసును ఛేదించిన పోలీసులు-మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెళ్ల‌డించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ గ‌త కొద్ది రోజుల‌క్రితం వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. బాలాయపల్లి మండలం కోటంబేడు చెందిన 55 ఏళ్ల తాటి వెంకట రమణయ్య అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెంద‌డంపై అప్ప‌ట్లో ప‌లు…

Read More

కావలి ఎమ్మెల్యే పై పెద్ద బాధ్యతే పెట్టిన బీద

కావలి మున్సిపాలిటీ పై టీడీపీ జెండా ఎగరాలి మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో కూటమి విజయం సాధించాలి అప్పుడే నాకు నిజమైన సన్మానం అన్న బీద రవిచంద్ర కావలి ఎమ్మెల్యే పై పెద్ద బాధ్యతే పెట్టిన బీద..! -కావలి మున్సిపాలిటీ పై టీడీపీ జెండా ఎగరాలి-మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో కూటమి విజయం సాధించాలి -అప్పుడే నాకు నిజమైన సన్మానం అన్న బీద రవిచంద్ర కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పెద్ద బాధ్యతే పెట్టారు….

Read More

నేటి వార్తా మాలిక‌

మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం జన నేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ సమస్యలతో అల్లాడుతోన్న కాలనీవాసులు 33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు సంగంలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు…

Read More