n3staff

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను…

Read More

క‌మిష‌న‌ర్ గారు…ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించండి

నెల్లూరు న‌గ‌రంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని…క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ని ఎమ్మెల్సీ, వైసీపీ న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కోరారు. అభివృద్ధి, పెండింగ్ ప‌నుల విష‌యాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని…ఆయ‌న వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి కార్పొరేష‌న్ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కెనాల్ రివీట్ మెంట్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. అక్కడ గోడ ఎత్తు పెంచడం కానీ… లేదా…

Read More

ఎస్ఐ, సీఐలు స్పందించ‌కుంటే…డీఎస్పీని క‌ల‌వండి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐడి డిఎస్పి కోటారెడ్డి పాల్గొని అవగాహనా నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టల పై అవగాహనా కల్గి ఉంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసుల విషయంలో ఎస్ఐ, సీఐ స్పందించకుంటే నేరుగా డీఎస్పీని కలసి సమస్యలు పరిష్కారించుకోవ‌చ్చ‌ని తెలిపారు. కులమాతలకు అతీతంగా అందరు సమానమని ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు…

Read More

వ్య‌వ‌సాయ రంగాభివృద్ధికి సిడ్బి కృషి చేయాలి

విభజిత నెల్లూరు జిల్లా జిడిపి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సిడ్బి కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. క‌లెక్ట‌ర్…

Read More

సీహెచ్ సీ డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన…

Read More

స‌ర్వేప‌ల్లిని రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతా…

నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్‌ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు హాజరై గిరిజనుల నుంచి…

Read More

హైవే ప‌క్క‌న మెడిక‌ల్ వేస్ట్…

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేటలోని జాతీయ ర‌హ‌దారి ప‌క్కన వైద్య వ్యర్థాలను ప‌డేయ‌డంతో వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు విస్మ‌యానికి గుర‌య్యారు. వాడేసిన సిరంజిలు, సూదులు, సెలైన్ బాటిళ్లు, గ్లౌజ్‌లు ఇత‌ర వ్య‌ర్ధాల‌ను ప‌డేశారు. అయితే…వాటి నుంచి వ‌స్తోన్న దుర్వాస‌న‌తో అటుగా వెళ్లే వాహ‌న దారుల‌తోపాటు…ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వాడేసిన మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను డంపింగ్ యార్డ్ లో వేయాల‌ని…ఇలా జ‌న సంచారంలో ప‌డేయ‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మెడిక‌ల్ వ్య‌ర్ధాల కార‌ణంగా…ఎక్క‌డ అంటురోగాల బారిన ప‌డుతామోనని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న వ్య‌క్తం…

Read More

కాశీ ఘాట్ ను తలపించే రీతిలో గణేష్ ఘాట్

న‌వంబ‌ర్‌ 15వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియాజకవర్గ పరిధిలోని 41వ డివిజన్, గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను….నగర కమీషనర్ సూర్యతేజ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కార్తీక దీపోత్స‌వంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి…

Read More

73 తీర్మానాలు…64 ఆమోదం

జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను…

Read More

నేష‌న‌ల్ టెన్నీస్ బాల్ క్రికెట్ టీమ్ కి శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక‌

నెల్లూరు న‌గ‌రం పార్ధ‌సార‌ధి న‌గ‌ర్‌లోని శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బీ న‌క్ష‌త్ర సింగ్ విద్యార్థిని నేష‌న‌ల్ టెన్నీస్ బాల్‌, క్రికెట్ టీమ్ కి ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల యాజ‌మాన్యం ఆ విద్యార్థిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స్కూల్ ఏజీఎం కొండారెడ్డి, ప్రిన్సిపాల్ ర‌జ‌నీలు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల‌లో మాన‌సిక‌, శారీర‌క ఉల్లాసానికి క్రీడ‌లు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతాయ‌ని తెలిపారు. త‌మ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు చ‌దువుల‌తోపాటు… ఒత్తిడిని దూరం చేసే క్రీడ‌ల‌కు…

Read More