n3staff

జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు

ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులు – అల్లూరులో ఘటన జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు..ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులుపోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులుఅల్లూరులో ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు దళితవాడకు చెందిన ఈపూరు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు తన అత్తగారు ఊరైన తరుణవాయి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లొచ్చే లోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు. బాధితులు కథనం మేరకు… అల్లూరు హరిజనవాడకు…

Read More

జక్కా వెంకయ్య ఆశయా సాధనకు కృషి చేద్దాం

ముత్తుకూరు గేటు సెంటర్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు జక్కా వెంకయ్య ఆశయా సాధనకు కృషి చేద్దాం పోరాట యోధుడు, కామ్రేడు జక్కా వెంకయ్య ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ సీపీఎం పార్టీ టౌన్ సెక్రటరీ కాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముత్తుకూరు గేటు సెంటర్లో జక్కా వెంకయ్య 7వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి…

Read More

ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు వెంకటగిరిలో మద్యం షాపులు తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారి ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించాలి.. వెంకటగిరి నియోజకవర్గంలో మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. :వెంకటగిరి పట్టణంలోని మద్యం షాపులను అసిస్టెంట్ పొల్యూషన్, ఎక్సేంజ్ సూపర్డెంట్ ఊహ రెడ్డి తనిఖీలు చేసి తగు చూచనలు చేశారు. ఉష మీడియాతో మాట్లాడుతూ… వెంకటగిరి నియోజకవర్గంలో,…

Read More

మహా సంబరం

మూడో రోజు కొనసాగుతున్న కడప మహానాడు భారీగా తరలి వచ్చిన పసుపు సైన్యం మహా సంబరం… కడపలో మూడో రోజు జరుగుతున్న మహానాడు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. కడప శివారు చెర్లోపల్లిలో మూడో రోజు మహానాడు సంబరంగా జరిగింది. మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్…

Read More

కాకాణి పూజితతో అనిల్ భేటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా కాకాణి పూజతతో అనిల్ భేటీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆమెని అనిల్ కలసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు కడపలో మూడో రోజు జరుగుతున్న మహానాడు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. వీఆర్ హైస్కూల్లో ఆధునీకరణ అభివృద్ధి పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పరిశీలించారు. హై స్కూల్ లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్…

Read More

ఇప్పుడు మీ టైం…మాకు ఓ రోజు వస్తుంది

మా నాన్న ఏ తప్పు చేయలేదు… అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు మీడియా సమావేశంలో కాకాణి కుమార్తె పూజిత ఇప్పుడు మీ టైం…మాకు ఓ రోజు వస్తుంది

Read More

ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లే గ్రౌండ్…

ప్రతి తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె పొంగూరు షరణి వీఆర్ హైస్కూల్లో హైడ్రో ఫోనిక్ టెక్నాలజీ యాంకర్ పార్ట్ :నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు. వాయిస్ వోవర్ :జూన్ 12 న వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభించాలని…

Read More

కండలేరు గెస్ట్ హౌస్లో మంటలు

అగ్నికి బూడిడైపోయిన రికార్డులు, ఫైళ్లు, సీసీ టీవీ కెమెరా కండలేరు గెస్ట్ హౌస్లో మంటలు… విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో…స్టోర్ రూమ్ లో మంటలు వ్యాపించిన ఘటన… నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయ వసతి గృహంలో చోటు చేసుకుంది. దీంతో స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడంతో పలు రికార్డులు, ఫైల్స్, సి సి టీవీ కెమెరా,ఎలక్ట్రికల్ వైర్స్ కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పి, ఫైర్…

Read More

నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం

నిందితులు నిందితులు అరెస్ట్ – 7.7 కేజీల గంజాయి స్వాధీనం – వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం నెల్లూరు రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. టాటా నగర్, ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైల్ జనరల్ కోచ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ…

Read More