n3staff

పేద ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం.. తెలుగుదేశం ప్ర‌భుత్వం..!

అభివృద్ధే లక్ష్యంగా ప‌నిచేస్తున్న ముఖ్య‌మంత్రి అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే వీపీఆర్ లక్ష్యం కోవూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి పేద ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం..తెలుగుదేశం ప్ర‌భుత్వం..! అభివృద్ధే లక్ష్యంగా ప‌నిచేస్తున్న ముఖ్య‌మంత్రిఅర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలునిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే వీపీఆర్ లక్ష్యం కోవూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు-ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మంలో…

Read More

ప్ర‌స‌న్న ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం

విడ‌వ‌లూరు వైసీపీ నేత కాటంరెడ్డి న‌వీన్‌రెడ్డి,ఉద‌య్‌భాస్క‌ర్‌ ప్ర‌స‌న్న ఇంటిపై దాడిని ఖండిస్తున్నాంవిడ‌వ‌లూరు వైసీపీ నేత కాటంరెడ్డి న‌వీన్‌రెడ్డి,ఉద‌య్‌భాస్క‌ర్‌ ఈనెల 7వ తేదీన కోవూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇంటిపై జ‌రిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని వైసీపీ నేత కాటంరెడ్డి న‌వీన్‌రెడ్డి అన్నారు. ఈమేర‌కు ఆయ‌న విడ‌వ‌లూరు మండ‌ల కేంద్రంలో,. మండ‌ల నాయ‌కుల‌తో క‌ల‌సి మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ప్రతిరోజు మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ధర్నాలు చేస్తూ.. రౌడీషీటర్లు, గుండాల చేత మీడియా సమావేశాలు…

Read More

వడ్డిపాలెం లో అసలేం జరిగింది

దాడి చేసింది ఎవరు? దాడిలో ఇబ్బందులు పడింది ఎవరు. పోలీసులు ఏమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు. వడ్డిపాలెం ఘటనపై N3 న్యూస్ క్లియర్ రిపోర్ట్. వడ్డిపాలెం లో అసలేం జరిగింది.దాడి చేసింది ఎవరు? దాడిలో ఇబ్బందులు పడింది ఎవరు.పోలీసులు ఏమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు.వడ్డిపాలెం ఘటనపై N3 న్యూస్ క్లియర్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం… పిడతాపోలూరు పంచాయతీ పరిధిలోని కట్ట కింద వడ్డిపాలెం లో అసలేం జరిగింది….?దాడి చేసింది ఎవరు….? దాడి…

Read More

నేరాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

కొత్త‌గూడెం డెస్పీ హెచ్చ‌రిక‌ జూలూరుపాడులో కార్ట‌న్ సెర్చ్ నిర్వ‌హించిన పోలీసులు నేరాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌కొత్త‌గూడెం డెస్పీ హెచ్చ‌రిక‌ జూలూరుపాడులో కార్ట‌న్ సెర్చ్ నిర్వ‌హించిన పోలీసులు అసాంఘిక కార్యాక‌ల‌పాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని కొత్త‌గూడెం డీఎస్పీ అబ్ధుల్ రెహ్మ‌న్ హెచ్చ‌రించారు. ఈమేర‌కు గురువారం ఉద‌యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహ్మాన్, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్సై రవి, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ, అల్లిపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ లు…

Read More

సంగంలో డ్రైనేజీ పూడిక తొలగింపు

రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు సంగంలో డ్రైనేజీ పూడిక తొలగింపు…రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు నెల్లూరు జిల్లా సంగం లో పంచాయతీ కార్యదర్శి నరసయ్య డ్రైనేజీ పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు రహదారి పక్కనే పూడిపోయి ఉన్న డ్రైనేజీ ను పూడిక తీయించారు.గత కొద్ది రోజులుగా మురుగు నీరు రహదారి పైకి చేరి ప్రయాణికులు,పాదచారులు,నివాసాలలో ఉండే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.దాంతో…

Read More

మీడియేషన్ ఫర్ ది నేషన్

సూళ్లూరుపేటలో అవగాహన ర్యాలీ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులను 90 రోజులలో పరిష్కరించుకోండి జడ్జి సంయుక్త మీడియేషన్ ఫర్ ది నేషన్.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో “మీడియేషన్ ఫర్ ది నేషన్” నినాదాన్ని చాటిచెప్పేందుకు స్థానిక జడ్జి పి.సంయుక్త ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీస్ సిబ్బంది బుధవారం 1 km ర్యాలీ నిర్వహించారు. వినాయక గుడి సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలకు 90 రోజుల…

Read More

ఉదయగిరిలో ఉద్రిక్తత…

న్యాయం చేయాలంటూ హమిద్ కుటుంబ సభ్యులు ఆందోళన ఉదయగిరిలో ఉద్రిక్తత… నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్లో ఇటీవల హత్యకు గురైన హమిద్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఆరెస్ట్ చేసి… నిందుతులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి ,అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు బాధితులతో…

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాటతీస్తాం

రాపూరు ఎస్ఐ వార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాటతీస్తాం…రాపూరు ఎస్ఐ వార్నింగ్ నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం మద్దెలమడుగు సెంటర్ వద్ద ఎస్సై వెంకట్ రాజేష్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా లైసెన్స్, వాహనాల పెండింగ్ చలానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, వాహనాల ఆర్సి పత్రాలను తనిఖీ చేశారు. నిబంధనలకు పాటించని వారి చేత ఈ -చాలానాలను కట్టించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాల నడిపితే కట్టిన…

Read More

బిఎల్వోలకు శిక్షణ..

నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన బిఎల్వోలకు శిక్షణ…-నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు నిబంధనలు పాటిస్తూ పని చేయాలని డిప్యూటీ తాసిల్దార్ సందాని అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్ధానిక ఉపాధి హమీ కా‌ర్యలయంలో బిఎల్వోల విధులపై డిప్యూటీ తాసిల్దార్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్వోల విధులు ఓటర్ల చేర్పులు మార్పులపై మాస్టర్ ట్రైనర్ సలీం అవగాహన కల్పించారు. డిప్యూటీ తహశీల్దార్ సందాని…

Read More

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కొట్టే జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే జనసైనికుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆర్ధిక సహయంగా 10 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు జనసేన పార్టీ అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే…

Read More