IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో సత్తా చాటిన ఓవెల్ విద్యార్థులు

జాతీయ స్థాయిలో అత్యు్త్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు

విద్యార్థుల్ని అభినందించిన ఓవెల్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం

రత్నం ఐఐటీ

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో
సత్తా చాటిన ఓవెల్ విద్యార్థులు

  • జాతీయ స్థాయిలో అత్యు్త్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
  • విద్యార్థుల్ని అభినందించిన ఓవెల్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం


IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.


బుధవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యా సంస్థల చైర్మన్, డైరెక్టర్ రంగిశెట్టి వేణు తెలిపారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని డైరెక్టర్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ వేణు మాట్లాడుతూ…పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే విద్యా బోధన, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పటిష్టమైన పరీక్షాల విధానాల వల్లే ఓవెల్ విజయాలకు మూలకారణమని చెప్పారు. ఇంతటి ఘన విజయానికి పరోక్షంగా సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *