వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం

వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వెన్నుపోటుదినం గోడ ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించిన నేత‌లు

వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం
వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వెన్నుపోటుదినం

గోడ ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించిన నేత‌లు

వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో.. నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చిట్టేటి హ‌రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం వైసీపీ నాయ‌కులు ఎన్ జే ఆర్ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్వేతరాస బాలయ్య, కౌన్సిలర్ రాజారెడ్డి, పేనేటి సుబ్బారావు, ఐదో వార్డు కౌన్సిలర్ నారాయణ, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *