వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ రాజేష్
సంగంలో చికెన్ వ్యర్ధాలు
- వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ రాజేష్
నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న భారీ చికెన్ వ్యర్థాల వాహనాన్ని ఎస్సై రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 76 డ్రమ్ములలో ఉన్న చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలోకి తీసుకెల్లి ఫిషరీస్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. వాహనంపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు.