రెండు శునకాలు మృతి – పలువురికి గాయాలు – నెల్లూరురూరల్లో ఘటన
వేగంగా దూసుకెళ్లిన ట్రాక్టర్…
- రెండు శునకాలు మృతి – పలువురికి గాయాలు
- నెల్లూరురూరల్లో ఘటన
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అశోక్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ వేగంగా వెళుతూ రోడ్డుపై ఉన్న రెండు శునకాల్ని టైర్ తో తొక్కించగా…అటుగా వెళుతున్న మహిళల్ని ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే రెండు శునకాలు మృతి చెందాయి. మహిళలకి గాయాలయ్యాయి. అక్కడి నుంచి ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..