భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ…
- భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.
అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘగంగా చర్చించారు.