సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు

నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్న నాయకులు

పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ

జూలూరుపాడులో ఘటన

సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు

  • నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్న నాయకులు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ
  • జూలూరుపాడులో ఘటన


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భూమిని కొందరు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు వాపోయాడు.


ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో చోటు చేసుకుంది. తమ భూమిని కొందరు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా తాత భూమిని కొందరు ఆక్రమించారంటూ ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడుని కిందకు దించారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అసలేం జరిగిందో…బాధితుడి మాటల్లోనే విం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *