ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరులో పీఎస్బీ హెల్త్కేర్
ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు పట్టణంలోని స్పార్క్ సిటీలో నూతనంగా పీఎస్బీ హెల్త్కేర్ వైద్య శాలను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులను అభినందించారు. ఆత్మకూరు పట్టణంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, యాజమాన్యానికి ఈసందర్భంగా మంత్రి సూచించారు.