ఎరుపెక్కిన నగరం..

మేడే సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ

మేడే వర్ధిల్లాలంటూ హోరెత్తిన నినాదాలు

ఎరుపెక్కిన నగరం…

  • మేడే సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ
  • మేడే వర్ధిల్లాలంటూ హోరెత్తిన నినాదాలు

మేడే సందర్భంగా…సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని…నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కనకమహాల్ సెంటర్, నర్తకి సెంటర్, కాపువీధి, గాంధీబొమ్మ వీఆర్సీ మద్రాస్ బస్టాండ్, ఆర్టీసీ వరకు ప్రదర్శన చేపట్టారు. మేడే వర్ధిల్లాలంటూ నినాదాలు హోరెత్తించారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా తప్పెట్లకు డాన్సులు చేస్తూ…కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేతల మూలం రమేష్ మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *