రూ…100 ఇస్తేనే..

తిరుమల కళ్యాణకట్ట వద్ద మహిళా ఉద్యోగులు నిలువు దోపిడీ.!

రూ…100 ఇస్తేనే…

  • తిరుమల కళ్యాణకట్ట వద్ద మహిళా ఉద్యోగులు నిలువు దోపిడీ.!

తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుండు చేయాలంటే రూ.100 ఇవ్వాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వేదికగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా, తాము కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *