తిరుమల కళ్యాణకట్ట వద్ద మహిళా ఉద్యోగులు నిలువు దోపిడీ.!
రూ…100 ఇస్తేనే…
- తిరుమల కళ్యాణకట్ట వద్ద మహిళా ఉద్యోగులు నిలువు దోపిడీ.!
తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుండు చేయాలంటే రూ.100 ఇవ్వాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వేదికగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా, తాము కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.