అగ్ని ప్రమాదలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి

గూడూరులో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

అగ్ని ప్రమాదలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి

  • గూడూరులో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని తెలిపారు. ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపర్డెంట్ వెంకటేశ్వరరావు జి ఆర్ పి ,మరియు ఆర్పిఎఫ్ సిఐలు ఎస్ఐలు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *