నేటి వార్తా మాలిక‌

ప్ర‌శాంతంగా ముగిసిన ప‌ది ప‌రీక్ష‌లు… పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంద‌డే సంద‌డి

అరెస్టుల పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిప‌డ్డ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి

పెన్ష‌న్లు పంపిణీ చేసిన డీఆర్‌డీఏ పీడీ నాగ‌రాజ‌కుమారి

ఎర్ర‌చంద‌నం దుంగ‌ల అక్ర‌మ త‌ర‌లింపున‌కు చెక్ పెట్టిన అధికారులు

అనంతసాగరంలో విషాదం

ప‌ది ప్ర‌శాంతం
ప్ర‌శాంతంగా ముగిసిన ప‌ది ప‌రీక్ష‌లు… పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంద‌డే సంద‌డి… గ‌డిచిన కొన్ని రోజులుగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల స‌మిష్టి కృషితో ముగిసిన ప‌రీక్ష‌లు

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్
కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్ర‌మ కేసులు… కూట‌మి ప్ర‌భుత్వంపై పెరుగుతోన్న వ్య‌తిరేక‌త… అరెస్టుల పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిప‌డ్డ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి

పెన్ష‌న్ల పంపిణీ
పెన్ష‌న్లు పంపిణీ చేసిన డీఆర్‌డీఏ పీడీ నాగ‌రాజ‌కుమారి… జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవ‌క‌ల‌కు తావివ్వకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

89 ఎర్ర దుంగ‌లు
ఎర్ర‌చంద‌నం దుంగ‌ల అక్ర‌మ త‌ర‌లింపున‌కు చెక్ పెట్టిన అధికారులు సుమారు రూ.15 లక్షల విలువ చేసే 89 ఎర్ర చందనం దుంగలు, ఓ వాహ‌నాన్ని స్వాధీనం

విషాదం
అనంతసాగరంలో చోటుచేసుకున్న విషాదం… స్నేహితులతో కలిసి ఓ యువకుడు ఈతకెళ్లి మృత్యువాత… బోరున విలపిస్తున్న కుటుంబ‌స‌భ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *