గాంధీ ఆశ్రమం వద్ద మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ అధ్యక్షులు కైలాసం
ఇందుకూరుపేటలో ప్రధానిమంత్రి మన్ కీ బాత్
- గాంధీ ఆశ్రమం వద్ద మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ అధ్యక్షులు కైలాసం
ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అని ఇందుకూరు పేట మండలం బిజెపి అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని పల్లిపాడు గ్రామంలోని గాంధీజీ ఆశ్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన మన్కీ బాత్ కార్యక్రమాన్ని టీవీ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర సెక్రెటరీ రాజేశ్వరి, జిల్లా సెక్రెటరీ పరుశురాం, సిహెచ్ గాంధీ, సతీష్ రెడ్డి,నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు…