రేణిగుంట విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాదర వీడ్కోలు
ముగిసిన తిరుపతి సీఎం పర్యటన…
- రేణిగుంట విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాదర వీడ్కోలు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి బేగంపేట విమానాశ్రయంకు తిరుగు పయనమైన సీఎం చంద్రబాబుకి టీటీడీ ఈవో, డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఎమ్మెల్యేలు, కమిషనర్, మేయర్, కార్పొరేషన్ చైర్మన్, ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్, రిజిస్టర్ , రేణిగుంట తాసిల్దార్ , ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.