జలాశయంలో 57 టీఎంసీల నీరు నిల్వ
ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు
సోమశిల జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి
ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు…
- సోమశిల జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరదనీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 57 టీఎంసీల నీటిమట్టం నమోదయిందని అన్నారు. పెన్నా డెల్టాకు 1950 క్యూసెక్కులు, కండలేరుకు 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 300 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.