హోరా హోరీగా కబడ్డీ పోటీలు

  • కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

కావలి పట్టణం మద్దూరుపాడులోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సంద‌ర్భంగా డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కబడ్డీ పరిశీలకులు గంగాధర్, నెల్లూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ డి శిరీష్, డి ఏ ఎస్ డి రాజు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై సత్యనారాయణ, జడ్పీహెచ్ ఎస్ స్కూల్ పిడి చిరంజీవి, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల పిడి శివ సాగర్ కుమార్, 13 జిల్లాల ఇంటర్ కళాశాలల పీడీలు, టీవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *