- కాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి ఆలయానికి రూ. 1.50 లక్షల ఆదాయం
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలోని శ్రీకాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి భూములను కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. సంత్సర కాలానికి 19ఎకరాలను బహిరంగంగా వేలం ద్వారా పలువురు రైతులు దక్కించుకున్నారని ఈవో రవి కృష్ణా తెలిపారు. ఈ వేలం ద్వారా లక్షా యాబైవేల వంద రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.