ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్ప‌ది

  • ముత్తుకూరులో ఘ‌నంగా గురు పూజోత్స‌వం
  • ఉత్త‌మ ఉపాధ్యాయుల‌కు స‌న్మానం

నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండల కేంద్రంలో గురు పూజోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఎంపీడీఓ ప్ర‌త్యూష‌, ఏవో ల‌క్ష్మ‌ణ‌కుమార్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ ఉపాధ్యాయుల్ని శాలువాల‌తో స‌త్క‌రించారు. ముందుగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం మండల విద్యాశాఖ అధికారులు మధుసూధన…హేమసుందరరావు….మాట్లాడారు… ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన్… కృష్ణారెడ్డి…కృష్ణకుమార్…సిబ్బంది… బాపనపాటి సుబ్రమణ్యం… తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *