మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు

ఇది వాట‌ర్ ప్లాంటా…? పురుగుల మందు స్ప్రే దుకాణ‌మా…? ఇదెక్క‌డో N3లో చూడాల్సిందే మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాయిబాబా ఆలయం ప‌క్కన ఓ మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ఉంది. అదే ప్లాంట్‌లో వాట‌ర్ క్యానుల‌తోపాటు… పంట పొలాల్లో పిచికారి చేసే పురుగులు డ‌బ్బాలు, స్ప్రేలు త‌దిత‌ర సామాగ్రి ఉన్నాయి. స్థానికులు తాగేందుకు వాట‌ర్ క్యాన్ తీసుకెళ్ల‌గా…ఆ నీళ్లంతా పురుగుల మందు వాస‌న రావ‌డాన్ని గుర్తించారు. దీంతో వారు…

Read More

విద్యుత్ స్తంభానికి మంటలు

కావలి పట్టణం ఇందిరానగర్ లో విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్లు దగ్ధం విద్యుత్ నిలుపుదల చేసి హుటాహుటీన అక్కడకు చేరుకున్న విద్యుత్ ఏఈ, సిబ్బంది విద్యుత్ స్తంభానికి మంటలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఇందిరానగర్ లో మంగళవారం విద్యుత్ స్తంభానికి మంటలు చెలరేగడం ఆ ప్రాంతంలో అలజడి రేగింది. అటుగా వెళుతున్న విశ్రాంత విద్యుత్ ఉద్యోగి వెంటనే స్పందించి టౌన్ ఏఈ వసంతరావుకు సమాచారం అందించారు. విద్యుత్ నిలుపుదల చేసి ఏఈ వసంతరావు సిబ్బందితో…

Read More

ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం

నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వక్తృత్వపు పోటీలు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం… సమాజంలోని మహిళలో ఆత్మస్థైర్యాన్ని, మహిళల శక్తిని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన ధ్యేయమ‌ని… నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వారోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని..జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ ఆదేశాల మేర‌కు… డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌,…

Read More

ఆగిన వ‌ర‌ద‌

జ‌లాశ‌యంలో 57 టీఎంసీల నీరు నిల్వ‌ ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు సోమశిల జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి ఎగువ ప్రాంతాల నుంచి రాని వరద నీరు… నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరదనీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామి రెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం…

Read More

మూడేళ్ల కాల ప‌రిమితిని ఒక్క సంవ‌త్స‌రానికి త‌గ్గించాలి

విదేశాల్లో MBBS చదివే విద్యార్థుల సమస్య పై అసెంబ్లీలో ప్ర‌సంగించిన ఎమ్మెల్యే నెల‌వ‌ల మూడేళ్ల కాల ప‌రిమితిని ఒక్క సంవ‌త్స‌రానికి త‌గ్గించాలి

Read More

రిలయన్స్ భూముల్లో చుక్కల దుప్పులు…!

దుప్పుల ఆనవాళ్ళ కోసం అటవీ అధికారుల పరిశీలన ప్రత్యామ్నాయ అవాసలకు వెళ్ళిఉండొచ్చన్న అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రిలయన్స్ సిబ్బందికి సూచన రిలయన్స్ భూముల్లో చుక్కల దుప్పులు… జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాలతో రిలయన్స్ భూములలో వన్యప్రాణుల జాడను పరిశీలించడం జరిగిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పరిధిలో ఉన్న రిలయన్స్ భూములలో స్థానిక పోలీసులు, రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది తో కలసి అటవీ శాఖ అధికారులు…

Read More

సంగమేశ్వరాలయానికి ఉత్సవ విగ్రహాలు అందచేత

వేమా మల్లికార్జున దంపతులు రూ.3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలు సమరణ సంగమేశ్వరాలయానికి ఉత్సవ విగ్రహాలు అందచేత నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన వేమా మల్లికార్జున దంపతులు 3.5 లక్షల విలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలను సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను గ్రామం లో వైభవంగా ఊరేగించారు.భక్తులు ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ…

Read More