ప‌ది విద్యార్థి జీవితంలో అత్యంత‌క కీల‌కం

ట్రైనీ డీఎస్పీ శివ‌ప్రియ‌ – కోవూరు వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కి వాచీలు పంపిణీ ప‌ది విద్యార్థి జీవితంలో అత్యంత‌క కీల‌కం… ప‌దో త‌ర‌గ‌తి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీల‌క‌మ‌ని…ట్రైనీ డీఎస్పీ శివ‌ప్రియ సూచించారు. పెద్ది ప్ర‌భావ‌తి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో… నెల్లూరు జిల్లా కోవూరు ఎస్‌డ‌బ్ల్యూ ప‌రిధిలోని ఏడు వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కి హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వాచీలు పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ట్రైనీ డీఎస్పీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా ఆమెకి…

Read More

కుప్పంలో నారా భువ‌నేశ్వ‌రి

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి విచ్చేసిన భువ‌నేశ్వ‌రికి టీడీపీ నేత‌లు, మ‌హిళా నాయ‌కురాళ్లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ముందుగా రాళ్ల‌బుదుగురులో శ్రీ కోదండరాముల‌స్వామి వారి ర‌థోత్స‌వంలో ఆమె పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. అనంత‌రం శాంతిపురం మండలంలో కురుబ…

Read More

సీఎంని ఆహ్వానించిన వేమిరెడ్డి

శ్రీ‌నివాసుడి క‌ళ్యాణానికి సీఎం చంద్ర‌బాబుని ఆహ్వానించిన టీటీడీ పాల‌క వ‌ర్గం సిఎంకి ఆహ్వాన పత్రిక అందచేసిన టిటిడి బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సీఎంని ఆహ్వానించిన వేమిరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాళెంలో మార్చి 15 న టిటిడి ఆధర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్బంగా టిటిడి బోర్డు పాలకవర్గం, ఆధికారులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. అనంతరం రేపు…

Read More

అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం

కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు అన్నీ జ‌బ్బుల‌కు కిడ్నీ స‌మ‌స్య‌లే కార‌ణం… నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా…

Read More

కోలాహలంగా కొండ బిట్రగుంట తిరునాళ్లు

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు రంగుల రాట్నాలు, జైంట్ వీల్, కొలంబస్ వంటివాటితో ఉర్రూతులూగిన యువత, చిన్నారులు కోలాహలంగా కొండ బిట్రగుంట తిరునాళ్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల తిరునాళ్లు గురువారం రాత్రి కోలాహాలాన్ని తలపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో ఈ తిరుణాళ్ల‌కు భారీగా చేరుకున్నారు….

Read More

జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం

రూ.4 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీజీహెచ్‌లో క్రిటిక‌ల్ కేర్ యూనిట్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే జులై 30వ తేదీ ప్రజలకు అంకితం చేస్తాం…. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో 24 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను జులై 30వ‌తేదీ క‌ల్లా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తామ‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు….

Read More

కొడ‌వ‌లూరులో ఘ‌నంగా హోలీ సంబ‌రాలు

రంగులు చ‌ల్లుకుంటూ సంతోషంగా గ‌డిపిన చిన్నారులు కొడ‌వ‌లూరులో ఘ‌నంగా హోలీ సంబ‌రాలు నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం నార్త్ రాజుపాళెంలో హోలీ పండుగ‌ను చిన్నారులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు, యువ‌త రంగు నీళ్లు చ‌ల్లుకుంటూ…రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. హాపీ హోలీ అంటూ ప్ర‌జ‌ల‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Read More

వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

ధాన్యం కొనుగోళ్ల విష‌యాల‌ను రైతుల‌తో నేరుగా మాట్లాడిన వేమిరెడ్డి జ‌ల‌దంకి, బోగోలు మండ‌లాల్లోని ధాన్యం కేంద్రాల‌ను సంద‌ర్శించిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌… నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం జ‌ల‌దంకి మండ‌లంలోని చిన్నకాక్ర గ్రామం, బోగోలు మండ‌లంలోని నాగుల‌వ‌రం గ్రామాల్లో ఉన్న…

Read More

మృతి చెంది 24 గంట‌లైనా

ప‌ట్టించుకోని శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ ర‌వివంద‌నంపై మొగ‌రాల ఆగ్ర‌హం ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో పారిశుధ్యం అధ్వానంపై సూప‌ర్‌వైజ‌ర్‌కి క్లాస్ పీకిన HDS మెంబెర్ N3 ఎఫెక్ట్ మృతి చెంది 24 గంట‌లైనా…. ఎన్ 3 న్యూస్ ప్ర‌చురించిన…నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం అంటూ బ్రేకింగ్ ప్లేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. డెడ్ బాడీ కంపోజ్ అయి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు, పేషెంట్ల త‌ర‌పున బంధువులు ఆసుప‌త్రి నిర్వాహ‌కుల‌పై మండిప‌డ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న HDS మెంబెర్…

Read More