
లక్షలు గుంజుకుంటున్నారు
ఆరోపణలున్న వారిద్దరిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? మీడియా మీట్లో కోరిన డీఏఏబీ మాజీ ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి లక్షలు గుంజుకుంటున్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని వైసీపీ కార్యాలయంలో వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఏఏబీ మాజీ ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్బాబురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి మాట్లాడారు. ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఈవోపీఆర్డీ, పంచాయతీ సెక్రెటరీ కలిసి కింది స్థాయి అధికారులను ఇబ్బందులు…