మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ వ‌ద్ద ప్ర‌మాదం

కావలి వైపు నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ లారీ లారీ కారు ఢీ మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ వ‌ద్ద ప్ర‌మాదం నెల్లూరు న‌గ‌రంలోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ హైవే జంక్ష‌న్ వ‌ద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావలి వైపు నుంచి.. చెన్నై వైపు వెళ్తున్న ఓ లారీ.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్ట‌డంతో కారు బాగా డ్యామేజీ అయ్యింది. ఆ లారీ ముందు వ‌స్తున్న కారు.. ఆ జంక్ష‌న్ వ‌ద్ద‌కు రాగానే.. క‌నీసం సిగ్న‌ల్స్ కూడా…

Read More

వక్ఫ్ ఆస్తులను లీజ్ ఆక్షన్ కి పిలుస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నాం. వ‌క్ఫ్ ఆదాయాన్ని పెంచి ముస్లిం సమాజాభివృద్ధికి తోడ్పడుతాం. షేక్. అబ్దుల్ అజీజ్,. ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు. వక్ఫ్ ఆస్తులను లీజ్ ఆక్షన్ కి పిలుస్తాం..!! -రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులకు రెంట్ రివిజన్ చేయబోతున్నాం.-వ‌క్ఫ్ ఆదాయాన్ని పెంచి ముస్లిం సమాజాభివృద్ధికి తోడ్పడుతాం. నెల్లూరు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద గల బార్కాస్ మసీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో…

Read More

ఇచ్చిన మాట నెర‌వేర్చిన సీఎం

కందుకూరు మున్సిపాలిటీకి రూ. 5 కోట్ల నిధులు మంజూరు పంచాయ‌తీల్లో తాగునీటి కోసం రూ. 22 కోట్ల‌తో ప్ర‌తిపాద‌న‌లు రామాయ‌ప‌ట్నం పోర్ట్ నిర్వాసితుల‌కు గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాలే శాపాలుగా మారాయి ఇచ్చిన మాట నెర‌వేర్చిన సీఎం కందుకూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన మాట‌ను నెల రోజుల్లోనే నెర‌వేర్చార‌ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కందుకూరు ప‌ట్ట‌ణ అభివృద్ధికి రూ. 50 కోట్లు ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చార‌న్నారు….

Read More

బొబ్బ‌ల‌…మా డ‌బ్బులు మాకు తిరిగిచ్చే

డ‌బ్బులివ్వ‌మ‌ని అడిగితే రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు మీడియా ఎదుట బాధితుల ఆవేద‌న బొబ్బ‌ల‌…మా డ‌బ్బులు మాకు తిరిగిచ్చే… తమకు పర్మినెంట్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ తమ నుంచి తీసుకున్న 11.50 లక్షల రూపాయలు తమకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు సరస్వతి నగర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Read More

క‌మ‌నీయం రంగ‌డి ర‌థోత్స‌వం

ర‌థోత్సానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం గోవింద నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో మారుమోగిన మాడ‌వీధులు కిట‌కిట‌లాడిన రంగ‌నాయ‌కుల‌పేట‌ ఆక‌ట్టుకున్న కేర‌ళ వాయిధ్యం క‌మ‌నీయం రంగ‌డి ర‌థోత్స‌వం… నెల్లూరు రంగ‌నాయ‌కుల‌పేట‌లో వెల‌సి ఉన్న శ్రీ త‌ల్ప‌గిరి రంగ‌నాథ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అత్యంత వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా ఆదివారం రంగ‌నాథ‌స్వామి వారి ర‌థోత్స‌వం క‌మ‌నీయంగా సాగింది. రంగ‌డి ర‌థోత్స‌వానికి భ‌క్తులు పోటెత్తారు. దీంతో రంగ‌నాయ‌కుల‌పేట భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడింది. ర‌థోత్స‌వంలో నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, కార్పొరేష‌న్ ఇన్‌చార్జి క‌మిష‌న‌ర్ ఓ నంద‌న్, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల…

Read More

రూ 2.25కోట్లతో మండల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి సీతారామ‌పురంలో పలు అభివృద్ధి నిర్మాణ ప‌నుల‌కు శంఖుస్థాప‌న రూ 2.25కోట్లతో మండల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తునట్లు ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అన్నారు. మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలోరూ.2.25 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎంపిపి తెలిపారు. నెల్లూరు జిల్లాసీతారామపురం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆర్వో ప్లాంట్స్,సీసి రోడ్లు,రచ్చబండ…

Read More

పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరం

ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి జిల్లాకు ఆ ధన్యజీవి పేరు పెట్టడం మనందరికి గర్వకారణం – కలెక్టర్ ఆనంద్ ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరం ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగాలు చరిత్రలో అజరామరంగా నిలిచి ఉంటాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల శ్రీరాములు విగ్రహానికి…

Read More

అమ‌రావ‌తి నిర్మాణానికి కీల‌క ఒప్పందం

హ‌డ్కో సీఎండీకి స్వాగ‌తం ప‌లికిన‌ ఎంపీ బాల‌శౌరి, మంత్రి నారాయ‌ణ‌ అమ‌రావ‌తి నిర్మాణానికి కీల‌క ఒప్పందం… అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణకై Housing and Urban Development Corporation Ltd, సీఆర్డీయే మధ్య కీలక ఒప్పందం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హ‌డ్కో సీఎండీ సుంజ‌య్ కుల్ శ్రేష్ఠ విజ‌య‌వాడ‌కు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి ఎంపీ బాల‌శౌరి, మంత్రి పొంగూరు నారాయ‌ణ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అమరావతి నిర్మాణానికి హడ్కో రూ. 11,000 కోట్లు నిధులు మంజూరు…

Read More

ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదే

ప్ర‌భుత్వం, అధికారుల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన ప‌ర్వ‌త‌రెడ్డి వ‌రికుంట‌పాడు క‌మ‌నియంపాడులో అగ్రిగోల్డ్ భూముల‌ను ప‌రిశీలించిన వైసీపీ నేత‌లు ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదే… గ్రామంలో అంద‌రూ చూస్తుండ‌గానే ప‌ట్ట‌ప‌గ‌లే సిఐడి జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములలో అక్రమంగా యూకలిప్టస్ చెట్లను టీడీపీ నాయ‌కులు నరికి సొమ్ము చేసుకోవ‌డం దారుణ‌మ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ఇదే విధంగా అరాచ‌క పాల‌న సాగితే ఐదేళ్ల త‌రువాత మిగిలేది బూడిదేన‌ని ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వ‌రికుంట‌పాడు మండ‌లంలోని…

Read More

ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం

మాజీ మంత్రి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌రికుంట‌పాడులో జామాయిల్ భూముల‌ను ప‌రిశీలించిన కాకాణి ప్ర‌తీ పైసా క‌క్కిస్తాం…. అక్ర‌మంగా దోచేసిన ప్ర‌తీ పైసాని క‌క్కిస్తామ‌ని… మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడు మండ‌లం అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ అక్ర‌మ త‌ర‌లింపును ఆయ‌న ఎమ్మెల్సీ చంద్ర‌శేఖరెడ్డి, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం కాకాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొంతమంది స్వార్ధ పరులు, ప్రభుత్వ ధనాన్ని…

Read More