
నెల్లూరులో మంగళం శీను..
మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరులో మంగళం శీను…
మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరులో మంగళం శీను…
ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి…
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది దిశగా కోవూరు నియోజక వర్గం పోలంరెడ్డి దినేష్రెడ్డి, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది దిశగా కోవూరు నియోజక వర్గం పోలంరెడ్డి దినేష్రెడ్డి, రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
అబ్దుల్ అజీజ్, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జిల్లా పార్టీ అధ్యక్షులు
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీఎం చంద్రబాబు అనుభవమేరాష్ట్రాన్ని కాపాడుతోంది..! ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్…
భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. మంత్రివర్గ ఉపసంఘం భేటీ… అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘగంగా చర్చించారు.
టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 20 మందికి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కోటంరెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. 20 మంది లబ్ధిదారులకి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందచేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో…నియోజకవర్గంలోని 20 మందికి మంజూరైన రూ.19లక్షల…
కలెక్టర్ ఆనంద్ – అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో యోగాసనాలు చేసిన కలెక్టర్ యోగాతోనే ఆరోగ్యం… జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు. శ్వాసపై ధ్యాసతో యోగాను సాధన చేస్తే ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేని ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా…
మోపూరు సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పేదలకు అన్నదానం ఘనంగా జూ.ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు… సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. మోపూరు సాయికిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి…నిరుపేదలకు అన్నదానం చేశారు. నెల్లూరు నగరం నవాబుపేటలోని పోలీసు కోర్టర్స్ లో జూ.ఎన్టీఆర్ అభిమాని మోపూరు సాయికిరణ్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చినగా…
కల్తీలేని వార్తలు సంచలనం రేపే కథనాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు. 2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. మన్నారుపోలూరు పార్క్ ని అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు. త్వరితగతిన పార్కుని…