కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్

ప్రతీ శనివారం సాయంత్రం 4 గం. నుంచి 6 గం.ల వరకు మీడియా సమావేశంలో కోవూరు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్ కార్యకర్తలకి అన్యాయం జరిగితే వైసీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసం ప్రతీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు….

Read More

కోవూరు లో ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షం

కోవూరు లో భారీ వర్షం – భారీ ఈదురు గాలుల వల్ల కరెంట్ కోత నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని వాగులు, రోడ్లు, కాలువలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల మండలంలో కరెంట్ కోత నెలకొంది. భారీ ఈదురు గాలుల వల్ల కరెంటు స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదాని ఒకటి అంటుకొని మంటలు వ్యాపించాయి.

Read More

రాబోయే విజయ దశమికి

అమరావతిలో విశాఖ మెట్రో డెవలప్మెంట పై మంత్రి నారాయణ సమీక్ష మంత్రి నారాయణ రాబోయే విజయ దశమికి… విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న ఆకాంక్షతోనే ఆనాడు నిర్మాణం చేపట్టామని..గత ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాబోయే విజయ…

Read More

విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

సంగంలోని ఇళ్లు, దుకాణాల్లో కరెంటు మీటర్లను తనిఖీ చేసిన అధికారులు విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు… ఎవరైనా కరెంట్ దొంగలిస్తే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ ఏడీఈ పరుశుధరామయ్య, ఏఈ సుధీర్ లు హెచ్చరించారు. పలు ఇళ్లు, దుకాణాల్లోని కరెంటు మీటర్లను వారు తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు పలు ఇళ్లు,దుకాణాలలో కరెంట్ మీటర్లను తనిఖీ లు నిర్వహించారు.విజిలెన్స్ ఏడిఈ పరుశుధరామయ్య, ఏ ఈ సుధీర్ లు దుకాణాలు,…

Read More

జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా

నాలుగు లేబర్ కోడ్ల రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా… తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని జీఎం కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. సింగరేణి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలంటూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జిఎం ఆఫీస్ ఎదుట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా…

Read More