త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ

గ్రామాలలో కక్షలకు దూరంగా.. కులాలకు, మతాలకు అతీతంగా పార్టీల బేధం లేకుండా గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ గ్రామాలలో కక్షలకు దూరంగా.. కులాలకు, మతాలకు అతీతంగా..పార్టీల బేధం లేకుండా గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు –…

Read More

నోరు అదుపులో పెట్టుకో..!

ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిపై మండిప‌డ్డ కోవూరు మైనారిటీ నేత‌లు_ ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదని హిత‌వు నోరు అదుపులో పెట్టుకో..!ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిపై మండిప‌డ్డ కోవూరు మైనారిటీ నేత‌లు ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదని హిత‌వు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి.. కోవూరుని వివాద ర‌హిత‌, అవినీతి ర‌హిత నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండ‌టం.. అభివృద్ధి చేయ‌డం జీర్ణించుకోలేక‌.. మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి త‌మ ఎమ్మెల్యేపై అస‌త్య ప్ర‌చారాల‌తోపాటు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌ని.. ప‌ద్ద‌తి కాద‌ని.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గ…

Read More

మధ్యవర్తిత్వం – దేశం కోసం

హైకోర్టు ఆదేశాలతో 90రోజులపాటు కార్యక్రమం.. ఉచితంగా కేసులు పరిష్కరించేందుకు సులవైన మార్గం.. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశంకోసం. అవగాహన ర్యాలీ నిర్వహించారు…వెంకటగిరి జడ్జి, విష్ణువర్మ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగిందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో నేటినుండి 90 రోజులు పాటు మధ్యవర్తిత్వం దేశంకోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.దేశంలో, రాష్ట్రంలో గతంలో…

Read More

పట్టపగలే పది ఇళ్లలో బీభత్సం

పదిమంది గాయాలు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, పిర్తాపూర్ పంచాయతీ పరిధిలోని కట్ట కింద ఉన్న వ‌డ్డిపాలెంలో ఉద్రిక్తత నెల‌కొంది. గ్రామంలోని 10 ఇళ్లలో చొరబడి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇళ్లలోని ఫర్నిచర్, వాహనాలు, టీవీ, ఫ్రిజ్‌లు, బైక్లు ధ్వంసం శారు. ఈ ఘ‌ట‌న‌లో పది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు. గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు హుటాహుటిన‌ రెండు అంబులెన్సుల ద్వారా నెల్లూరుకి తరలించారు.

Read More

ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి_ _కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి_ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు-ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి-కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి

Read More

నేను చెప్పిందే వేదం..నేను చెప్పిందే న్యాయం

ప్రజా నాయకుడు ప్రజా శ్రేయస్సు కోరుకోవాలి మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి విమర్శలు నారాయణ గారు ఎంతో గౌరవం…కానీప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం

Read More

నారాయణ గారు ఎంతో గౌరవం..కానీ

ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం_ _ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక_ నారాయణ గారు ఎంతో గౌరవం…కానీప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం

Read More

సార్…అధికారులు పట్టించుకోవడం

డ్రైనేజీ సమస్యతో అల్లాడిపోతున్నాం స్పెషల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందచేసిన అన్నారెడ్డిపాళెం గ్రామస్థులు సార్…అధికారులు పట్టించుకోవడం నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో అన్నారెడ్డిపాలెం గ్రామస్తులు తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మురుగునీటి వలన దోమల బెడద తో అవస్థలు పడుతున్నామని అన్నారు. అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. సచివాలయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం…

Read More

ఆ గ్రామస్తులకు గొంతు ఎండుతుంది

భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీటి లభ్యత లేక జీవాలకు కూడా నీరు సరిపోక మత్యువాత పడుతున్నాయ_ పల్లె కన్నీరు పెడుతుంది ఓ వైపు ఎక్స్ ప్రెస్ హైవేలు…మరో వైపు పోర్ట్ లు…ఇంకో వైపు ఎయిర్ పోర్ట్… ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివద్ధి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఓ వైపు సంక్షేమంతో, మరో వైపు మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నేటి తరుణంలో….. ఆ ప్రాంతం వాసులు కనీసం నిత్యావసరమైన తాగునీరు లేక అల్లాడుతున్నారు….

Read More

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు

మంత్రి నారాయణ – తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి ఇంటింటికెళ్లి అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన నారాయణ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు….-మంత్రి నారాయణ రెండు,మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ ఇంచార్జి వలవల…

Read More