
ఫైనల్ విజేతకు రూ.1లక్ష ప్రైజ్ మనీ
కావలిలో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు నగదు బహుమతులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా విన్నర్ జట్టుకు ఒక లక్ష, రన్నర్ జట్టుకు 50 వేలు అందజేత ఎన్ని ఇబ్బందులు వచ్చిన టోర్నమెంట్ నిర్వహించిన సిద్ధుకు ఎమ్మెల్యే అభినందనలు కావలిలో కేసీఏ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేత జట్లుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టు లెవన్ బుల్స్ కు రూ ఒక లక్ష,…