18 దుకాణాల‌కి 214 ద‌ర‌ఖాస్తులు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 18 మ‌ద్యం దుకాణాల‌ను క‌ల్లుగీత కార్మికుల‌కి రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. 18 దుకాణాల కోసం 213 ద‌ర‌ఖాస్తులు చేసుకోగా, మ‌ద్యం దుకాణాల కేటాయింపుకు లాట‌రీ డ్రా నిర్వ‌హించారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో మ‌ద్యం దుకాణాల ల‌క్కీ డిప్ కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గీత కార్మికుల కులాలు, ఉప కులాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌దారుల ద‌ర‌ఖాస్తులను ల‌క్కీ డిప్ తీసి…పేర్ల‌ను ప్ర‌క‌టించి దుకాణాల‌ను కేటాయించారు….

Read More

ఆ హాస్ట‌ల్‌లో ఏం జ‌రిగింది..?

తిరుపతి జిల్లా గూడూరులో ఇద్దరు బాలికల మిస్సింగ్ కలకలం రేపింది… రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలోని గిరిజన గురుకుల హాస్టల్ నుండి బాలికలు ఇద్దరు అదృశ్యం అయ్యారు..బాలికలు పదో తరగతి చదువుతున్న జయశ్రీ ,చందన గా గుర్తించారు… జయశ్రీ స్వస్థలం సైదాపురం ,చందన స్వస్థలం నెల్లూరు ఎన్టీఆర్ నగర్ గా తెలుస్తుంది… విద్యార్థినిల అదృశ్యంపై హాస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా సోమ‌వారం రాత్రి పోలీసులు ఆ హాస్టల్ కు…

Read More