రూ. 5 కోట్ల‌తో MRR డిగ్రీ కళాశాల అభివృద్ధి

ఉద‌య‌గిరి ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్‌ ఉద‌య‌గిరిలోని ఎంఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల‌ను రూ. 5 కోట్ల‌తో అభివృద్ధి చేస్తామ‌ని ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌ను సంద‌ర్శించారు. క‌ళాశాల‌ను, ప్రాంగ‌ణం త‌దిత‌ర వాటిని ఎమ్మెల్యే ప‌రిశీలించారు. ఉపాధ్యాయులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు. ముందుగా ఎమ్మెల్యేని శాలువాతో స‌త్క‌రించారు. గ‌తంలో డిగ్రీ క‌ళాశాల భ‌వ‌నాల‌కు కిటికీలు కూడా లేని దుస్థితిలో అధ్వానంగా ఉంద‌న్నారు. క‌ళాశాల‌ను అన్నీ…

Read More

డొంక.. వరవ కాలువ మాయం

కావలి పట్టణం మద్దూరుపాడులో పెనుశిల గ్రీన్ సిటి లే అవుట్ లో అక్రమ లీలలు లే అవుట్ కు రూ.25 లక్షల ప్రజాధనంతో రోడ్డు విస్తరణ లే అవుట్ కు రూ. కోట్ల రూపాయల గ్రావెల్. ప్రభుత్వ ఆదాయానికి గండి మాజీ ప్రజా ప్రతినిధి బినామీ లే అవుట్ గా ప్రాచుర్యం. అందుకే అధికార దుర్వినియోగం. పక్కా ఆధారాలతో N3 న్యూస్ మీ ముందుకు – మద్దూరుపాడులో అక్రమ లే అవుట్లు ఎన్ త్రీ న్యూస్ పార్ట్…

Read More

గోల్‌మాల్‌…జంగిల్

ఆర్అండ్‌బీ జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల్లో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు ఫోటోల‌కే ప‌రిమిత‌మైన ప‌నులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న పామంజి గ్రామ‌స్థులు తిరుప‌తి జిల్లా వాకాడు మండ‌లం వాలిమేడు పంచాయ‌తీ ప‌రిధిలోని పామంజి గ్రామంలో చేప‌ట్టిన జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు…మూడు ఫోటోలు…ఆరు పొద‌ల‌కే ప‌రిమిత‌మైపోయాయ‌న్న చంద‌నా త‌యార‌య్యాయి. గత రెండు రోజుల క్రిత‌మే సంబంధిత అధికారులు వ‌చ్చి హ‌డావుడి చేసి…జంగిల్ ప‌నులు చేశామంటూ… ఫోటోలు తీసుకెళ్లార‌ని గ్రామ‌స్థులు ఆరోపిస్తున్నారు. చుట్ట‌పు చూపుగా ఓ జేసీబీని తీసుకొచ్చి…ఆ పొద‌లు… ఈ పొద‌లు…

Read More

ఫైనల్ విజేతకు రూ.1లక్ష ప్రైజ్ మనీ

కావలిలో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు నగదు బహుమతులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా విన్నర్ జట్టుకు ఒక లక్ష, రన్నర్ జట్టుకు 50 వేలు అందజేత ఎన్ని ఇబ్బందులు వచ్చిన టోర్నమెంట్ నిర్వహించిన సిద్ధుకు ఎమ్మెల్యే అభినందనలు కావలిలో కేసీఏ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేత జట్లుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. విన్నర్ జట్టు లెవన్ బుల్స్ కు రూ ఒక లక్ష,…

Read More

ఆ… అర్హ‌త టీడీపీకి లేదు

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ సింబ‌ల్ మీద‌నే 54 గెలిచాం – మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి కార్యాల‌యంలో కార్పొరేట‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిల‌తో కీల‌క భేటీ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోస్ట్ కు సంబంధించి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో… వైసీపీ కార్పొరేట‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిల‌తో…

Read More

కావలిలో శ్రీ వింద్ర యూలర్ మోటార్స్ షోర్ రూం ప్రారంభం

ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి యూలర్ ఎలక్ట్రిక్ ఫోర్, త్రీ వీలర్ ఆటోలను కావలి ప్రాంతానికి తీసుకురావడంపై ఎమ్మెల్యే హర్షం షోర్ రూం అధినేతలు టీడీపి నేత గాదంశెట్టి వేణు తనయులు చరణ్, సందీప్ లకు ఎమ్మెల్యే అభినందనలు పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలకు దేశ వ్యాప్తంగా శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని ఆటోనగర్ వద్ద టీడీపి నేత గాదంశెట్టి వేణు తనయులు చరణ్, సందీప్…

Read More

ప్రేమించాడు…న‌ట్టేట ముంచాడు

. న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం . కుప్పం ఎన్టీఆర్ కాల‌నీలో ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు నిర‌స‌న ప్రేమించి…నమ్మించి నట్టేట ముంచాడని…త‌న‌కు పోలీసులు న్యాయం చేయాలని, న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ప్రియుడు శ్రీ‌నివాస్ ఇంటి ఎదుట ప్రియురాలు సంగీత నిర‌స‌న‌కు దిగింది. అస‌లు శ్రీ‌నివాస్‌, సంగీతల మ‌ధ్య ఏం జ‌రిగిందో….ఆమెను ఎందుకు మోసం…

Read More

కావలిలో మరో జాన్ ప్రభాకర్

కావలిలో హిమ్ తరహా మనీ స్కీమ్..! ఆశకు హద్దేలేదు… మోసాలకు కొదవేలేదు..అగ్రిగోల్డ్, సిరి గోల్డ్, హిమ్ వంటి ఎన్నో మోసాలు చవి చూశాము. ఇప్పటికీ వాటి బాధితులు కోలుకోలేని పరిస్థితి. లక్షల రూపాయలు కట్టి ఎన్నో కాపురాలు కుప్పకూలాయి. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కళ్లారా చూశారు. అయినా జనాల ఆశకు హద్దులే లేకపోవడంతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కావలి పట్టణంలో హిమ్ తరహా మోసం మరొకటి బయట పడింది. షేర్ మార్కెట్ పేరిట…

Read More

మనీ స్కాం ఆఫీస్ లో సోదాలు

. కావలి పట్టణం ముసునూరులోని షేర్ మార్కెట్ మనీ స్కాం కార్యాలయంలో తనిఖీలు . కార్యాలయం గేటు, ఆఫీసు, తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించిన అధికారులు . పక్కనే మనీ స్కాం సూత్రధారి మహబూబ్ సుబాన్ ఇంటిలోనూ తనిఖీలు . కావలి డిఎస్పీ శ్రీధర్, కావలి తహశీల్దారు ఆధ్వర్యంలో సీఐలు, సిబ్బంది సోదాలు నెల్లూరు జిల్లా కావలిలో షేర్ మార్కెట్ మనీ స్కాంపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. మంగళవారం కావలి పట్టణం ముసునూరులోని షేర్ మార్కెట్…

Read More

తల్లిని కాపాడబోయి.. కొడుకు మృతి

శంకరనగరంలో విషాదం నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలంలోని శంకరనగరం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని కొమ్మలేరు వాగులో ఓ మహిళ ప్రమాదవశాత్తు పడిపోయింది. దీనిని గమనించిన ఆమె కుమారుడు..త‌న‌ తల్లిని కాపాడబోయి నీటిలో మునిగిపోయాడు. నీటిలోని బురదలో చిక్కుకుపోయి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని పరిశీలించి, వివరాలను సేకరిస్తున్నారు.

Read More