తిరుమలలో మరో అపశృతి

47వ ల‌డ్డు కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం తిరుమ‌లలో మ‌రో అప‌శృతి చోటు చేసుకుంది. 47వ నెంబ‌ర్ ల‌డ్డూ కౌంట‌ర్‌లోని యూపీఎస్‌లో షార్ట్ స‌ర్క్యూట్ రావ‌డంతో మంట‌లు వ్యాపించాయి. దీంతో కౌంట‌ర్ అంతా పొగ అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌తో భ‌క్తులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. అధికారులు, భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తొక్కిస‌లాట‌…నేడు ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read More

పాతకక్షల నేపథ్యంలో ఘర్షణ

బోగోలు మండలం కోళ్ళదిన్నెలో ఘటన ఇరువురు కావలి ఏరియా వైద్యశాల వద్ద పరస్పర దాడులు బోగోలు మండలం కోళ్ళదిన్నె గ్రామం మహాలక్ష్మమ్మ దేవాలయానికి సంబంధించిన భూవివాదంలోరెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిపై వంటేరు తిరుపతి, గోపాల్ మరి కొంతమంది కలిసి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. మహాలక్ష్మ దేవాలయ స్థలాన్నివంటేరు తిరుపతి, గోపాల్ లు ఇటీవల ఆక్రమించి దిబ్బ వేశారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దీనిపై గతంలో ఆర్డిఓకు పిర్యాదు చేయడంతో…

Read More

ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్ర‌మాద‌క‌రం

ఎంపీడీవో శ్రీ‌నివాస‌రెడ్డి వింజ‌మూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో ఎంపీడీవో శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. స్థానిక పంచాయ‌తీ ఆఫీస్ ప్రాంగ‌ణం నుంచి బంగ్లా సెంట‌ర్ వ‌ర‌కు అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా, మన ప్రాంతాలన్నీ స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అని అన్నారు….

Read More

జ‌న‌సంద్రం…పెన్నా తీరం

అట్ట‌హాసంగా ఏటి పండుగ‌ గొబ్బెమ్మ‌ల ప్ర‌తిమ‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మ‌హిళ‌లు అల‌రించిన సాంస్కృతి కార్య‌క్ర‌మాలు – పాల్గొన్న మంత్రి నారాయ‌ణ‌, టీడీపీ ముఖ్య నేత‌లు సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా…నెల్లూరు పెన్నాతీరంలో ఏటి పండుగ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి రావ‌డంతో….పెన్నాతీరం జ‌న‌సంద్రంగా మారింది. పెన్నాతీరాన్ని విద్యుత్ కాంతుల‌తో అందంగా అలంక‌రించారు. సాంస్కృతి కార్య‌క్ర‌మాలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. తీర‌మంతా చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప‌తంగులు ఎగుర వేస్తూ…ఆట‌లు ఆడుతూ…పాట‌లు పాడుతూ…కుటుంబ స‌మేతంగా ఎంజాయ్…

Read More

ముందుకు వస్తే మూడుద్ది

బుచ్చి వ్యాపారస్తులకు కమిషనర్, సీఐ హెచ్చరికలు నిబంధనలు పాటించాలన్న కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నా సీఐ శ్రీ‌నివాసులురెడ్డి బుచ్చి మున్సిపల్‌ పరిధిలోని, వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నగర పంచాయతిలోని ప్రధాన రహదారిని మంగళవారం సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలిసి కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు పలు సూచనలు చేశారు..నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు, వాహన…

Read More

గుండె వ్యాధి రోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

రూ.42వేల విలువ ఇంజ‌క్ష‌న్ ఉచితంగా పంపిణీ . ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో అందుబాటులో ఇందుకూరుపేట మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ సునీల్ వెల్ల‌డి గుండె సంబంధిత వ్యాధి రోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింద‌ని…ఇందుకూరుపేట మెడిక‌ల్ ఆఫీస‌ర్ సునీల్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స్థానిక సీహెచ్‌సీ లో మీడియాతో మాట్లాడారు. మండ‌లంలోని ఆరోగ్య కేంద్రంలో ఛాతినొప్పికి సంబంధించిన రూ. 42వేలు ఖ‌రీదైన ఇంజ‌క్ష‌న్‌ను అందుబాటులో ఉంద‌ని చెప్పారు. ఈ ఇంజ‌క్ష‌న్ ను ఉచితంగా గుండె సంబంధించిన రోగుల‌కు ఇవ్వ‌డం…

Read More

గుడ్ మార్నింగ్ వ‌ద్దు – శుభోద‌యం ముద్దు

. మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు . స్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్ట్ లో విద్యార్థుల‌తో ముఖాముఖి గుడ్ మార్నింగ్ వద్దు… శుభోదయం ముద్దు… సినిమాలు వినోదం కోసమే సినిమాలను అనుసరించవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వివిధ వృత్తి కోర్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎన్ సి సి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా…

Read More

మా నాయ‌కుడు వ‌స్తున్నాడు

త్వ‌ర‌లో చిత్తూరులో పెద్ద ఎత్తున ధ‌ర్నా పాత బ‌స్టాండులో వ‌ర్త వ్యాపారుల జోలికి వ‌స్తే ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షులు క‌రుణాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రిక‌ పాత బస్టాండు వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని… చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు క‌రుణాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా…వైఎస్ఆర్సిపి చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వ‌ద్ద‌ వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు… ఈ కార్యక్రమానికి కరుణాకర్…

Read More

ఇక‌పై లోకోస్ యాప్‌లో న‌మోదు చేయాలి

లోకోస్ యాప్ ఫోక్స్ పర్సన్ చిన్నయ్య రాపూరు డీఆర్డీఏ కార్యాల‌యంలో సంఘ‌మిత్ర సీసీలు, వీవోఏల‌కు శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం డి ఆర్ డి ఏ కార్యాలయంలో లోకోస్ యాప్ వినియోగంపై సంఘమిత్ర సీసీలు, వివోయేలకు మూడు రోజుల శిక్షణ తరగతులు జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో లోకోస్ యాప్ ఫోక్స్ పర్సన్ పి, చిన్నయ్య పాల్గొని వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఈ సంద‌ర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక…

Read More

కోత‌ల బ‌డ్జెట్‌

రైతాంగాన్ని, కార్మికుల్ని మోసం చేసిన కేంద్రం మీడియా స‌మావేశంలో వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కోత‌ల బ‌డ్జెట్ అని…దీనివ‌ల్ల రైతాంగానికి కానీ, కార్మికుల‌కి కానీ ఎటువంటి ప్ర‌యోజ‌నం లేద‌ని…వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఆరోపించారు. నెల్లూరు న‌గ‌రంలోని సీపీఎం కార్యాల‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతు సంఘం జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌రాములు, సీపీఎం నేత మూలం ర‌మేష్‌, సీపీఎం ఎంఎల్‌ నేత రాంబాబు, ఆలిండియా పార్వ‌డ్ బ్లాక్ జిల్లా క‌న్వీన‌ర్‌ న‌ర‌సింహ‌రావులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి…

Read More