
అందరూ బాధ్యతగా తీసుకోవాలి
దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నెల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీని ప్రారంభించిన ఎంపీ, కలెక్టర్, కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు.స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణాన్ని ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలన్నారు. నెల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ ర్యాలీని ఆయన కలెక్టర్ ఆనంద్,…