
ప్రకృతి సేద్యంలో రారాజు కరేటి వెంకయ్య
ఆయన ఇల్లే ఓ కషాయాల కర్మాగారం వ్యవసాయ రేడియో పాఠాలే వెంకయ్యకు స్ఫూర్తి 29 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరిపంట సాగు తక్కువ పెట్టుబడితో నాణమైన దిగుబడులు ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా ఆయన ధ్యేయం ప్రకృతి సేద్యమే.. ఆదర్శంగా నిలుస్తున్న రైతన్న కరేటి వెంకయ్య, ఆయన సతీమణి శారద.. ప్రకృతి సేద్యంలో రారాజు..కరేటి వెంకయ్య తినే తిండి నుంచి తాగే నీటి వరకు నేడు అంతా కలుషితమే. వ్యాపార లాభాపేక్షతో పంటల సాగు పద్ధతులు పూర్తిగా రసాయన…