హామీ ఇచ్చారు.. అమ‌లు చేశారు

భ‌గ‌త్‌సింగ్ కాల‌ని ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌హ‌రీకి మోక్షం 24 గంటల్లో శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ హామీ ఇచ్చారు.. అమ‌లు చేశారు..!-భ‌గ‌త్‌సింగ్ కాల‌ని ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌హ‌రీకి మోక్షం-24 గంటల్లో శంకుస్థాప‌న చేసిన మంత్రి నారాయ‌ణ మంత్రి నారాయ‌ణ ఇచ్చిన హామీని 24 గంట‌ల్లో నిలబెట్టుకున్నారు. నెల్లూరు న‌గ‌రంలోని వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నిలోని మున్సిప‌ల్ ప్రాథ‌మిక పాఠ‌శాలకు ప్ర‌హ‌రీ గోడ‌, విద్యార్థులకోసం ఆట వ‌స్తువులు, ఇత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న కోసం శంకుస్థాప‌న‌లు చేశారు. శ‌నివారం ఉద‌యం మంత్రి…

Read More

మౌంట్ లిట‌రా స్కూల్‌లో 150 దేశాల క‌రెన్సీ కాయిన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు, పురాత‌న వ‌స్తు సామాగ్రి ముఖ్య అతిధులుగా పాల్గొన్న అప‌స్మా నాయ‌కులు మౌంట్ లిట‌రా స్కూల్‌లో 150 దేశాల క‌రెన్సీ కాయిన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ గ‌తం నాస్తి కాదు…అనుభ‌వాల ఆస్తి అని… అప‌స్మా జిల్లా అధ్య‌క్షులు నేల‌నూత‌ల శ్రీ‌ధ‌ర్ అన్నారు. 150 దేశాల క‌రెన్సీ కాయిన్స్ ని ప్ర‌ద‌ర్శ‌న‌గా ఏర్పాటు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని…మౌంట్ లిట‌రా స్కూల్ క‌ర‌స్పాండెంట్ ధ‌న్ రాజ్‌ని ఆయ‌న కొనియాడారు. నగ‌రంలోని చిల్డ్ర‌న్స్ పార్క్ బ్రాంచ్ లో…

Read More

చ‌రిత్ర సృష్టించబోతున్నాం

మర్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాలు ఈనెల 9వ తేదీన మ‌నం చ‌రిత్ర సృష్టించ‌బోతున్నామ‌ని.. ఆరోజు నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో.. 105 శంకుస్థాప‌న‌ల కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నామ‌ని.. అందులో త‌న‌తోపాటు త‌న త‌మ్ముడు గిరిధ‌ర్‌రెడ్డి.. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు తొలి శంకుస్థాప‌న‌తో మొద‌లుపెట్ట‌డం జ‌రుగుతుంద‌ని నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు….

Read More

రాత్రి 12 వ‌ర‌కు షాపులు తెర‌చి ఉంచాలి

రంజాన్ మాసం 30 రోజులపాటు ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అధికారుల్ని ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా ఆయ‌న‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, ఒకగంట ముందుగా మున్సిపల్ తాగునీరు అందించడం, వీధిలైట్ల ఏర్పాటు పోలీస్ పికెటింగ్…

Read More

నేడు బీద కుమారుడి పెళ్లి రిసెప్ష‌న్‌

హాజ‌రుకానున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ద‌న్‌ఖ‌ర్‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి. కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగురాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర యాద‌వ్ కుమారుడి గోకుల్ రిష్వంత్‌-దివిజ‌ల వివాహ వేడుక గ‌త‌నెల 23న నెల్లూరు వీపీఆర్ క‌న్వ‌న్ష‌న్‌లో అత్యంత వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈవివాహానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుతోపాటు రెండు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రాజ‌కీయ‌, వ్యాపార దిగ్గ‌జాలు హాజ‌ర‌య్యారు. ఈ…

Read More

అప్పులే కాదు… చెత్త కూడా వ‌దిలేసి వెళ్లిపోయారు

రాష్ట్రంలో అప్పులే కాదని…85 ల‌క్ష‌ల ట‌న్నుల చెత్త‌ని కూడా వైసీపీ ప్ర‌భుత్వం వ‌దిలేసి వెళ్లిపోయింద‌ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ ఎద్దేవా చేశారు. నగరంలోని తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఉన్న అల్లిపురం డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగింపు కార్యక్రమానికి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధల‌తో క‌లిసి మంత్రి శంఖుస్థాప‌న…

Read More

కూట‌మి చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌న‌మే బ‌డ్జెట్‌

జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వకర్త బొబ్బేపల్లి ఎన్నికలలో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బడ్జెట్ విడుదల పై అయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ… ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు. ప్రణాళిక బద్ధంగా…

Read More

వారి బ‌లిదాన‌మె మా విజ‌యం.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై మాదిగ‌లు నెల్లూరు జిల్లాలో ఎమ్మార్పిఎస్ నాయ‌కులు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పోరాటాన్ని ముమ్మ‌రం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి సుదీర్ఘ 30 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రాణ త్యాగాలు చేసీన‌ అనేక మంది మాదిగ బిడ్డల ఆత్మ బ‌లిదాన‌మె నేడు మా జాతి అందుకోబోతున్న ఎస్సీ వర్గీకరణ ఫలితాలంటు.. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మండల ప్రజా…

Read More

ఎమ్మేల్యే ఇన్ పెన్ష‌న్ పంపిణీ

జిల్లాలొ తెల్లవార‌గానె ఎన్టీఆర్ బ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ న‌గ‌రా ఎమ్మేల్యే ఇన్ పెన్ష‌న్ పంపిణీ తిరుప‌తి జిల్లాలొ తెల్లవార‌గానె ఎన్టీఆర్ బ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ న‌గ‌రా మ్రోగింది. వెంకటగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌ట‌గిరి మున్సిపాలిటి ప‌రిధిలోని 25 వార్డులో ఉదయం 6 గంటల నుండి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల‌ రామకృష్ణ ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్త‌లు పెన్ష‌న్ పంపిణీలొ పాల్గోన్నారు. ఈ…

Read More

ఇంట‌ర్ ప‌రిక్ష‌ల టెన్ష‌న్

ఏడాది నిరీక్ష‌ణ‌కు నేడు ప‌రిక్ష కానుండ‌టంతొ ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం విద్యార్దుల్లో హ‌డావిడి ఏడాది నిరీక్ష‌ణ‌కు నేడు ప‌రిక్ష కానుండ‌టంతొ ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం విద్యార్దుల్లో హ‌డావిడి క‌నిపించింది. మార్చి ఒక‌టి నుండి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం ప‌రిక్ష‌ల‌లొ నేడు మెద‌టి ప‌రిక్ష కావ‌డంతొ మెద‌టి రోజు విద్యార్దులు ఆయా సెంట‌ర్ల‌కు గంట ముందే చేరుకున్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌, మెద‌టి రోజు సెంట‌ర్లు వెతుకోవ‌డం, సెంట‌ర్ల‌లోని రూమ్స్, రూమ్స్ లోని వారికి కేటాయించిన…

Read More