ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలి

పోలీసింగ్ స్కిల్స్ పెంచుకోవాలి_ _అర్ధ-వార్షిక నేర సమీక్షలో చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు_ ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా ఉండాలి ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా వుండాలని, జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా పని చేయాలని పోలీసు అధికారులకి ఎస్పీ వీఎస్ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్ధ-వార్షిక నేర సమీక్షా కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. సమీక్షలో జిల్లా పోలీసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వారికి ఆయన పలు…

Read More

అర్ధరాత్రి వేళల్లో వేధిస్తున్నారు

బాధితురాలు తనూజ_ _అదనపు ఎస్పీకి వినతిపత్రం_ _ఆగస్టు 1 నుంచి ప్రత్యక్ష పోరాటం_ అర్ధరాత్రి వేళల్లో వేధిస్తున్నారు…-బాధితురాలు తనూజ-అదనపు ఎస్పీకి వినతిపత్రం గత నాలుగు రోజులుగా నెల్లూరు లో సంచలనం రేపిన యాక్సిస్ బ్యాంకు కుంభకోణం బాధితులు మంగళవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం లోయానాదులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ ని కలసి న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేసారు. యాక్సిస్ బ్యాంకు కుంభకోణం లో కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు,…

Read More

వైసీపీ నేతకు 14 రోజులు రిమాండ్.

నెల్లూరు సెంట్ర‌ల్ జైలుకు వైసీపీ నేత శ్రీ‌కాంత్‌రెడ్డి_ _ రుస్తుం మైనింగ్ కేసులో బిరదవోలుని అరెస్ట్ చేసిన పోలీసులు_ వైసీపీ నేతకు 14 రోజులు రిమాండ్… రుస్తుం మైనింగ్ కేసులో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. రుస్తుం మైనింగ్ కేసులో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని సోమవారం హైదరబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ని…

Read More

నాయుడుపేటలో సందడి చేసిన మంచు లక్ష్మి..

డిజిటల్ క్లాస్ రూమ్ ని ప్రారంభించిన మంచు నాయుడుపేటలో సందడి చేసిన మంచు లక్ష్మి….-డిజిటల్ క్లాస్ రూమ్ ని ప్రారంభించిన మంచు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సిటీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాల పురం ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని లక్ష్యంతో డిజిటల్…

Read More

ఎమ్మెల్యే చొరవతో వంతెన మంజూరు

నెరవేరిన కల_ -గ్రామస్తుల హర్షం_ ఎమ్మెల్యే చొరవతో వంతెన మంజూరు-నెరవేరిన కల-గ్రామస్తుల హర్షం ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మించాలని కలలుగన్న గ్రామస్తుల కల నిజం కానుంది.కలిగిరి మండలం భట్టువారిపాలెం,గంగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగుకు ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మాణం కల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషితో సాకారమైంది. కలిగిరి మండలం భట్టువారిపాలెం,గంగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన సమస్యను గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు అన్నారు…కొద్దిపాటి వర్షానికి…

Read More

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం చేస్తాం.

మునిసిపల్ కార్మికులు_ _కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన_ _స్పష్టతలేని 124 జి ఓ_ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం చేస్తాం … రాష్ట్రవ్యాప్తంగా గత పదిరోజులుగా జరుగుతున్నమునిసిపల్ కార్మికుల సమ్మె ఉదృత రూపం దాల్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మంగళవారం కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. రాష్ట్రప్రభుత్వం జీతాలు పెంచామని జీవో నెంబర్ 124 విడుదల చేసిందని, అయితే పెంచిన జీతాలు ఎప్పటినుండి ఇస్తారో స్పష్టత ఇవ్వలేదని CITU నాయకులు అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్…

Read More

ప‌ట్ట‌ప‌గ‌లే బ‌రితెగిస్తున్నారు..

నెల్లూరులో రెచ్చిపోతున్న దొంగ‌లు_ _మ‌నుమ‌సిద్ధి న‌గ‌ర్‌లో మిట్ట‌మ‌ధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ_ _ఇంటి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి.. 32 స‌వ‌ర్ల బంగారం, వెండి, న‌గ‌దు దోచుకెళ్లిన దుండ‌గులు_ _ఆల‌స్యంగా వెలుగులోకి.. సీసీ ఫుటేజీలో చోరీ తీరు_ _ఆ దొంగ‌లు తిరుప‌తిలో ప‌ట్టుబ‌డ్డ‌ట్టు స‌మాచారం_ ప‌ట్ట‌ప‌గ‌లే బ‌రితెగిస్తున్నారు..! -నెల్లూరులో రెచ్చిపోతున్న దొంగ‌లు-మ‌నుమ‌సిద్ధి న‌గ‌ర్‌లో మిట్ట‌మ‌ధ్యాహ్నం ఓ ఇంట్లో చోరీ-ఇంటి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి.. 32 స‌వ‌ర్ల బంగారం, వెండి, న‌గ‌దు దోచుకెళ్లిన దుండ‌గులు-ఆల‌స్యంగా వెలుగులోకి.. సీసీ ఫుటేజీలో చోరీ తీరు ఆ…

Read More

పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు…

ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై వివరించిన మంత్రి ఆనం పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి ఆనం తెలిపారు. పాణ్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షే పథకాలను ప్రజలకు తెలియజేశారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి…

Read More

రాపూరు మద్యం దుకాణంలో చోరీ..!

రాపూరు మద్యం దుకాణంలో చోరీ..! నెల్లూరు జిల్లా.. రాపూరు మద్యం దుకాణంలో చోరీ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.మద్యం దుకాణంలో పనిచేస్తున్న క్యాషియర్ వివరాల మేరకు.. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత షాప్ క్లోజ్ చేసి అంతా వెళ్లిపోయామని.. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూస్తే.. తాళాలు పగలు గొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు మద్యం కేసులు,…

Read More

జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా

జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా* _రామన్నపాలెంలో తొలిఅడుగు_ జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా …-ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి-రామన్నపాలెంలో తొలిఅడుగు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు రాజకీయాల్లోకి రావడం నెల్లూరు ప్రజల అదృష్టమని టిడిపి జిల్లా అధ్యక్షులు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కొడవలూరు మండలం లోని రామన్నపాలెం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి అయన పాల్గొన్నారు కొడవలూరు మండలం లోని రామన్నపాలెం పంచాయతీలో…

Read More