పిజిఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
కలెక్టర్ ఆనంద్ – ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 480 అర్జీలు పిజిఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు…