రొట్టె ప‌ట్టుకోవ‌డం.. కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే

రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గా స‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటి దగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌ -రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి రొట్టె ప‌ట్టుకోవ‌డం..కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే..! రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గాస‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటిదగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి ఈనెల…

Read More

గుంట‌బ‌డి ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి

త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశం గుంట‌బ‌డి ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రిత్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశం నెల్లూరు న‌గ‌రం.. 49వ డివిజ‌న్‌లోని గుంట బడిని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ శుక్ర‌వారం రాత్రి సంద‌ర్శించారు. పి-4లో భాగంగా.. మంత్రి నారాయ‌ణ స్పూర్తితో.. ఆ పాఠ‌శాల అభివృద్ధి, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌తోపాటు అభివృద్ధి కోసం డీఎస్ఆర్ క‌న్స్ స్ట్ర‌క్ష‌న్స్ అధినేత సుధాక‌ర్‌రెడ్డి సోద‌రులు అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ శ‌ర‌వేగంగా వివిధ ప‌నులు, క‌ట్ట‌డాలు జ‌రుగుతున్నాయి. ఆయా ప‌నుల‌ను మంత్రి…

Read More

రొట్టె ప‌ట్టుకోవ‌డం.. కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే

రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గా స‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటి దగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌ రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి రొట్టె ప‌ట్టుకోవ‌డం..కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే..! రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గాస‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటిదగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి ఈనెల…

Read More

హత్య…? ఆత్మహత్య

గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం దాడి చేసే చంపేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసన హత్య…? ఆత్మహత్య…? తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామం చెందిన గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నీలం సుబ్బయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మస్తానమ్మ, అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తులు దాడి చేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానుషంగా తన భార్యపై దాడి చేయడంతోనే మనస్తాపం…

Read More

మోటారు బైక్ ని తప్పించబోయి

ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ కారు – ముగ్గరుకి గాయాలు మోటారు బైక్ ని తప్పించబోయి… ఓ మోటారు బైక్ ని కారు తప్పించబోయి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన సంఘటన… నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు…నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్తున్న కారు చెరువు కట్ట రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి ముళ్లపోదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరిలో ఒకరికి…

Read More

Apache బైక్ లపై పోలీసుల గస్తీ

పగలు, రాత్రి గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలు జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ Apache బైక్ లపై పోలీసుల గస్తీ… నెల్లూరు నగరంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో 20 నూతన ద్విచక్ర వాహనాలను ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీలు తదితరులతో కలసి ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ…ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు మరింత తోడ్పాటు అందిస్తాయని.. పగలు,…

Read More

నౌకాశ్రయం కోసం భూముల పరిశీలన

తూపిలిపాళెంలో పరిశీలించిన ఇండస్ట్రీయల్ ఎండీ జేసీ, సబ్ కలెక్టర్ తో కలసి భూముల పరిశీలన నౌకాశ్రయం కోసం భూముల పరిశీలన తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రయం నిర్మాణం ఏర్పాటు చేసేందుకు సంబంధించిన భూములను స్టేట్ ఇండస్ట్రీయల్ ఎండీ యువరాజు పరిశీలించారు. వాకాడు మండలంలోని తూలిపిపాళెం సముద్ర తీరంలో తిరుపతి జేసీ, గూడూరు సబ్ కలెక్టర్ తదితరులతో కలసి ఇప్పటికే సేకరించిన భూములను పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన అధికారులకు బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి…

Read More

రొట్టెల పండుగను పటిష్టంగా నిర్వహించాలి

భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలి అధికారుల్ని ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కార్తీక్ పండుగ ఏర్పాట్లు, నిర్వహణపై బారాషహీద్ దర్గా వద్ద అధికారులతో జేసీ సమీక్ష రొట్టెల పండుగను పటిష్టంగా నిర్వహించాలి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేసి రొట్టెల పండుగను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారుల్ని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న పండుగ ఏర్పాట్లను ఆయన ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, కమిషనర్ లతో కలసి పరిశీలించారు. పండుగ పూర్తయ్యే వరకు…

Read More

ఇందుకూరుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు

ఇంటింటికెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన వేమిరెడ్డి, బీద ఇందుకూరుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల‌ కరపత్రాలను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

Read More

మూడు రెట్లు ఖర్చు చేయబోతున్నాము

-ఎంత మంది ఉన్నా తల్లికి వందనం అమలు. నారికేళ్ళపల్లి లో సుపరిపాలన లో తొలి అడుగు. పాల్గొన్న సోమిరెడ్డి, పనబాక, నర్సింహ యాదవ్. మూడు రెట్లు ఖర్చు చేయబోతున్నాము.ఎంత మంది ఉన్నా తల్లికి వందనం అమలు.నారికేళ్ళపల్లి లో సుపరిపాలన లో తొలి అడుగు.పాల్గొన్న సోమిరెడ్డి, పనబాక, నర్సింహ యాదవ్. రాబోయే నాలుగు సంవత్సరాలతో కలుపుకుని వైసీపీ ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఖర్చు చేయబోతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా…ముత్తుకూరు మండలం…

Read More