ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం

కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కదిలి వస్తున్న భక్తజనం భక్తులతో కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం… మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. నేటి నుంచి ఈనెల 10 వరకు…

Read More

భక్తి శ్రద్ధలతో మొహర్రం అగ్నిగుండం

తమ కోరికలు నెరవేరాలనీ అగ్నిగుండంపై నడిచిన భక్తులు భక్తి శ్రద్ధలతో మొహర్రం అగ్నిగుండం.. మొహర్రం ఉత్సవాలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురంలో అగ్నిగుండం భక్తిశ్రద్ధలతో జరిగింది…మొహర్రం నెలలో, ముఖ్యంగా అషురా రోజున, ఈ ఆచారం కొనసాగుతుంది..ఇది ఇమామ్ హుస్సేన్ మరియు ఆయన అనుచరుల త్యాగాన్ని స్మరించుకునే ఒక సాంప్రదాయం…అగ్నిగుండం మీద నడవడానికి ముందు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి, తమ కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. అనేక హిందూ మెజారిటీ ప్రాంతాలలో కూడా, ఈ ఆచారాన్ని మత సామరస్యానికి…

Read More

ఇండో సోలార్ కంపెనీ వ‌ద్దే వ‌ద్దు

వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు ప‌ట్టించుకోరా గ్రామ స‌భ‌లోనూ క‌రేడు గ్రామ‌స్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు జ‌గ‌న్‌.. ప‌వ‌న్ మీ స్టాండ్ ఏంటీ..? మీరు ఎవ‌రి ప‌క్షం -సీఐటీయూ నాయ‌కులు అజ‌య్‌కుమార్ డిమాండ్‌ ఇండో సోలార్ కంపెనీ వ‌ద్దే వ‌ద్దు..!వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు ప‌ట్టించుకోరాగ్రామ స‌భ‌లోనూ క‌రేడు గ్రామ‌స్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు సీఐటీయూ నాయ‌కులు అజ‌య్‌కుమార్ డిమాండ్‌ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడులో ఇండో…

Read More

సంగంలో హెచ్చరిక బోర్డులు

పెన్నానది వద్ద యాత్రికుల రక్షణకు ముందస్తు చర్యలు సంగంలో హెచ్చరిక బోర్డులు… నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది, బ్యారేజి ల వద్ద ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆరో తేదీ నుండి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం కానుండటంతో మండల రెవెన్యూ,పోలీస్,ఇరిగేషన్ యంత్రాంగం అప్రమ్మతమై పెన్నానది వద్ద యాత్రికుల రక్షణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నెల్లూరుకు వచ్చే రొట్టెల పండుగ యాత్రికులు తిరుగు ప్రయాణం సమయంలో దగ్గరలో ఉన్న పెన్నా బ్యారేజీ…

Read More

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి తీరుతాం

మంత్రి పొంగూరు నారాయణ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి తీరుతాం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి…

Read More

కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తోన్న ప్రభుత్వాలు

గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు – కార్పొరేటీకరణ – వ్యవసాయం అంశంపై సెమినార్ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తోన్న ప్రభుత్వాలు… దేశ జనాభాలో సుమారు 60 శాతానికి పైగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతుల బతుకులు నానాటికి దుర్భరమవుతున్నాయని పార్లమెంట్ సభ్యులు, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఆమ్రారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో…నెల్లూరులోని టౌపన్ హాల్లో కార్పొరేటీకరణ – వ్యవసాయం అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమ్రారాంతోపాటు…రైతు సంఘాల నాయకులు…

Read More

తన కుమారుడిపై దాడి చేశారు

వైసీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి రూరల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు తన కుమారుడిపై దాడి చేశారు తన కుమారుడిపై వైసీపీ యువజన విభాగం నాయకులు దాడి చేసి కత్తులతో బెదిరించారని…రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు శ్రీపతి రాము ఆరోపించారు. ఈ మేరకు ఆయన జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ తదితరులతో కలసి రూరల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి తన కుమారుడిపై దాడికి పాల్పడిన…

Read More

ఓవెల్ ఐసీవో క్యాంపస్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు

ఆకట్టుకున్న విద్యార్థుల పద్యాలు, కథలు, సామెతలు, పాటలు ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకి తెలియజేసిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఓవెల్ ఐసీవో క్యాంపస్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు నెల్లూరులోని ఓవెల్ ఐసీవో క్యాంపస్ లో ఆంగ్ల భాష వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వారత్సవాల్లో 288 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఇంగ్లీష్ కి సంబంధించిన చార్టులు, పద్యాలు, కథలు, సామెతలు, పాటలు, సంభాషణలు మొదలైనవి అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థుల కార్యక్రమాలు ఆధ్యయంతం అందరిని…

Read More

ఓవెల్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు

ఆంగ్ల భాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన ఉపాధ్యాయులు ఓవెల్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు నెల్లూరు అన్నమయ్య సర్కిల్ లోని ఓవెల్ స్కూల్లో ఆంగ్ల భాష వారోత్సవాలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాల చైర్మన్ ఆర్ వేణు విచ్చేశారు. ఆంగ్ల భాష గొప్పతనం, ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆంగ్ల భాషపై చేసిన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ రమణయ్యనాయుడు, ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల భాషలో…

Read More

భావిత‌రాల అభివృద్ధికోసం పి-4

రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి -నెల్లూరు ఆర్డీవో కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించిన ఎమ్మెల్యే భావిత‌రాల అభివృద్ధికోసం పి-4రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డినెల్లూరు ఆర్డీవో కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించిన ఎమ్మెల్యే నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం నెల్లూరు ఆర్డీవో కార్యాల‌యంలో ఆర్డీవో అనూష‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యేకి ఆర్డీవో అనూష‌, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అంద‌జేసి.. ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ముందుగా అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతి సంద‌ర్భంగా…

Read More