ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

మ‌హిళ‌ల‌కు పండ‌గే – గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను నిర్వీర్యం చేశారు క‌నుపూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో సోమిరెడ్డి ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణంమ‌హిళ‌ల‌కు పండ‌గేగ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను నిర్వీర్యం చేశారుక‌నుపూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో సోమిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కనుపూరు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి…

Read More

పండ్ల తోట పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

ఉద‌య‌గిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పండ్ల తోట పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహంఉద‌య‌గిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం లో భాగంగా రైతు కోట ఎరుకల రెడ్డి పొలంలో నిమ్మ చెట్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పండ్ల తోటకు పెంపకం, ఒక బృహత్తర కార్యక్రమంగా ఉదయగిరి నియోజకవర్గం లో దాదాపుగా 759 ఎకరాల్లో ఈ పండ్ల…

Read More

కోవూరులో ఓడించినా.. సిగ్గురాలేదా..?

మ్మెల్యే వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు ప్రసన్న వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి_ _జనసేన నాయకుల డిమాండ్_ కోవూరులో ఓడించినా.. సిగ్గురాలేదా..?-ఎమ్మెల్యే వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శులు ప్రియా సౌజన్య, సుభాషిణి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి…

Read More

2029లో వ‌చ్చేది వైసీపీనే..!

నెల్లూరులో రీకాలింగ్‌.. చంద్ర‌బాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్క‌రించిన మిథున్‌రెడ్డి_ _కూట‌మి ప్ర‌భుత్వ దారుణాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి_ _మిథున్‌రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌_ 2029లో వ‌చ్చేది వైసీపీనే..! నెల్లూరులో రీకాలింగ్‌.. చంద్ర‌బాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్క‌రించిన మిథున్‌రెడ్డికూట‌మి ప్ర‌భుత్వ దారుణాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి మిథున్‌రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌ వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్, యం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న మోసాలపై…రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో జిల్లా స్థాయి కార్యక్రమం…

Read More

యోగాంధ్రకు 300 కోట్లు మా జీతాలు మాత్రం పెంచలేదు

రాపూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా యోగాంధ్రకు 300 కోట్లుమా జీతాలు మాత్రం పెంచలేదు యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లను వెచ్చించిందని… దానికి బదులు తమ వేతనాలు పెంచి ఉంటే తమ కుటుంబాలలో వెలుగు నిండేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని రాపూరు, సైదాపురం మండలాల అంగనవాడి కార్యకర్తలు, హెల్పర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ…

Read More

నారాయణ సార్ తోనే నెల్లూరు అభివృద్ధి

మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనూరాధ 16వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగులు నారాయణ సార్ తోనే నెల్లూరు అభివృద్ధి నెల్లూరు నగరం 16వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి డివిజన్లోని 243,244 బూత్ లలో ఇంటింటికెళ్లి… ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలన కరపత్రాలను పంపిణీ చేశారు….

Read More

పెత్తనాలు చేస్తే ఊరుకోం…

వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కురుగొండ్ల ధ్వజం వెంకటగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు పెత్తనాలు చేస్తే ఊరుకోం… తిరుపతి జిల్లా వెంకటగిరి 4 వార్డు సాలి కాలనీలో సుపరిపాలల్లో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికి అందుతున్నాయా లేదా ఆరా తీశారు. కాసేపు సరదాగా వడలు కాలుస్తూ పేద ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…

Read More

నెల్లూరు రొట్టెల పండుగ 2వ రోజు

భ‌క్తులతో కిక్కిరిసిన బారాష‌హిద్ ద‌ర్గా ప్రాంతం కొర్కెల రొట్టెలను ప‌ట్టుకుంటున్న భ‌క్తులు భ‌క్తులతో కిక్కిరిసిన బారాష‌హిద్ ద‌ర్గా ప్రాంతం – కొర్కెల రొట్టెలను ప‌ట్టుకుంటున్న భ‌క్తులు

Read More