అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన

లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్_ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, పని సమయాలను కుదించాలని, ప్రభుత్వం వేతనాలను సరైన సమయంలో మంజూరు చేయాలనే డిమాండ్లతో అఖిల పక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఖమ్మం, భద్రాచలం రహదారిపై ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడి టీచర్లు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కార్మిక హక్కుల…

Read More

ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర

_77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాత్ర_ ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. స్థానిక విశ్వోదయ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వెంకటగిరి పుర వీధుల్లో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ…..ఏబీవీపీ ఆవిర్భవించి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక…

Read More

చెప్పులు, చీపర్లతో..

_తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్_ _మీడియా సమావేశంలో వైసీపీ నేతలకి ఉండవల్లి శ్రీదేవి హెచ్చరిక_ చెప్పులు, చీపర్లతో…తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్

Read More

ఏళ్లు గడుస్తున్నా గుర్తింపు లేదు..

_అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాకాడులో నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు, కార్మికులు ఏళ్లు గడుస్తున్నా గుర్తింపు లేదు… తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు సీఐటీయూ నాయకులతో కలసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల మాట్లాడుతూ…ఐసీడీఎస్ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా…అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించలేదని అన్నారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస…

Read More

8 గంటల విధానాన్ని కొనసాగించాలి

కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి_ _ఇందుకూరుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన_ 8 గంటల విధానాన్ని కొనసాగించాలి 10 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సీఐటీయూ మండలాధ్యక్షులు ఎస్కే ఛాన్ బాషా డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలలోని పలు పరిశ్రమల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, ఆటో కార్మికులు పలు పరిశ్రమల్లో పని చేస్తున్న వర్కర్లు సంయుక్తంగా…

Read More

ప్రసన్నపై ఎమ్మెల్యే కాకర్ల ఫైర్..

నల్లపరెడ్డిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి_ ప్రసన్నపై ఎమ్మెల్యే కాకర్ల ఫైర్… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను…ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రసన్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి…

Read More

చీడ పురుగులను రాజకీయాల నుంచి తరిమేయండి

ప్రసన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి_ _విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే_ చీడ పురుగులను రాజకీయాల నుంచి తరిమేయండి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిణి, దండిగుంట గ్రామాలలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఇంటిటికెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. యోగ క్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం తదితర ప్రభుత్వ పధకాలు అందని…

Read More

సైడ్ వాల్ బ్రిడ్జిని పూర్తి చేయాలి

అధికారుల్ని ఆదేశించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి పెద్ద పడుగుపాడు కాలువ పెండింగ్ పనులు, బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే సైడ్ వాల్ బ్రిడ్జిని పూర్తి చేయాలి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు వద్ద ఈ మధ్యకాలంలో హైవే విస్తరణ జరిగిన నేపథ్యంలో పెద్ద పడుగుపాడు కాలవ పెండింగ్ పనులు, బ్రిడ్జ్ ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు టిడిపి నాయకుల అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు…

Read More

కల్వర్టులో ఆటో బోల్తా..

ముగ్గురికి స్వల్ప గాయాలు_ _గూడూరు రూరల్ లో ఘటన_ కల్వర్టులో ఆటో బోల్తా… ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించబోయి పక్కనే ఉన్న కల్వర్టులోకి అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన… తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు…గూడూరు నుంచి విందూరు మార్గంలో వెళ్లే రహదారి భారీ గుంతల కారణంగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డు అధ్వానంగా…

Read More