పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలి..

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ_ పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలి.. పది మంది లబ్దిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగూరు నారాయణ పంపిణీ చేశారు. దల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. పేదలకు సీఎం ఆర్ ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు .నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేసారు. 10 డివిజన్లలోని 10 మందికి…

Read More

దాడి చేస్తే..కేసులు నమోదు చేయరా..?

న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే_ _మీడియా సమావేశంలో నేదురుమల్లి దాడి చేస్తే..కేసులు నమోదు చేయరా..? నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని వైసీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… ప్రజలు మద్దతు మాజీ…

Read More

నిరుపేదల జీవితాలతో ఆడుకోవద్దు..

లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు వెంటనే ఇవ్వాలి_ _మీడియా సమావేశంలో లకావత్ గిరిబాబు_ నిరుపేదల జీవితాలతో ఆడుకోవద్దు… అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని… బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరుపేదలను మోసం చేసి దొడ్డిదారిలో డబ్బులు సంపాదించేందుకు ఇళ్ల ఎంపికలలో జాప్యం జజరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం…

Read More

దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి

వైసీపీ మహిళా నాయకురాళ్ల డిమాండ్_ _ప్రసన్న ఇంటిపై దాడి బాధాకరం_ దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేసేందుకు వెళుతున్న మహిళా మణులను అడ్డుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ…మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. దాడిని…

Read More

14వ వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..

సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే కురుగొండ్ల_ 14వ వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం… వార్డులోని డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు తెలియజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం 14వార్డు పరిధిలోని బొగ్గులమిట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి,…

Read More

రెవెన్యూ వ్యవస్థ తలమానికం..

ప్రతీ చోటా రెవెన్యూ సేవలు ఎంతో అవసరం జిల్లా జడ్జి శ్రీనివాసరావు_ _అట్టహాసంగా 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు ప్రారంభం_ _ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా జడ్జి, కలెక్టర్, జేసీ_ _వాలీబాల్‌ గేమ్‌ ఆడి ఉద్యోగుల్లో జోష్ నింపిన కలెక్టర్‌, జేసీ_ రెవెన్యూ వ్యవస్థ తలమానికం… నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యా క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ లు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు,…

Read More

ఆగస్టులో రెండు పథకాలు అమలు

అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి_ ఆగస్టులో రెండు పథకాలు అమలు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు, అన్నారెడ్డి పాలెం, ముదివర్తి పంచాయతీలలో సుపరిపాలనలో తొలి…

Read More

రాత్రిళ్ళు దొంగ దెబ్బ..

బుడంగుంట చెరువు, రుద్రకోట తిప్ప నుంచి గుట్టుగా గ్రావెల్ తరలింపు_ _కావలి నుంచి జమ్మలపాలేనికి దగదర్తివైపు నుంచి నెల్లూరుకు_ _అనుమతులు లేకుండా లే అవుట్లకు గ్రావెల్ తరలింపు_ _అధికారులకు తెలిసినా అంతా గప్ చుప్_ రాత్రిళ్ళు దొంగ దెబ్బ… అక్రమార్కులు రాత్రుళ్లు దొంగ దెబ్బ కొడుతున్నారు…బుడంగుంట చెరువు, రుద్రకోట తిప్ప నుంచి గుట్టుగా గ్రావెల్ తరలించేస్తున్నారు… అధికారులకి తెలిసినా అంతా గప్ చుప్ గానే పని కానిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుకుంటే దొంగ.. లేదంటే గ్రావెల్ తరలింపు…

Read More

విద్యార్థుల అవ‌గాహ‌న కోస‌మే.. స్టూడెంట్ కౌన్సిల్ ఎల‌క్ష‌న్‌..

విశ్వసాయి డా. ఎస్. ఆర్. కె . స్కూల్‌లో ఎన్నిక‌లు ఆస‌క్తిగా పాల్గొని ఓటు హ‌క్కును వినియోగించుకున్న విద్యార్థులు విద్యార్థుల అవ‌గాహ‌న కోస‌మే.. స్టూడెంట్ కౌన్సిల్ ఎల‌క్ష‌న్‌.. త‌మ నాయ‌కుల‌ను ఎన్నిక‌ల ద్వారా ఎలా ఎన్నుకోవాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, అనే అంశాల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించిన‌ట్లు విశ్వసాయి డా|| ఎస్. ఆర్. కె పాఠశాల ప్రిన్సిప‌ల్ ఎస్.ర‌ఘురామ్ చెప్పారు. నెల్లూరు న‌గ‌రం మాగుంట లే అవుట్‌లోని విశ్వ‌సాయి డా||…

Read More

ప్రతిష్ఠాత్మక పండుగ..ప్రశాంతంగా ముగిసింది

సుమారు 11 లక్షల పైగా విచ్చేసిన భక్తులు – ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు ప్రతిష్ఠాత్మక పండుగ..ప్రశాంతంగా ముగిసింది రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రొట్టెల పండుగ ప్రశాంతంగా ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఇటు భక్తుల రాక, అటు వసతుల ఏర్పాటు రెండూ గణణీయంగా పెరిగాయి. పారిశుధ్య కార్మికుడి దగ్గర నుంచి అధికారులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ…ఇలా ఒకరు కాదు…ఇద్దరు కాదు ప్రతీ ఒక్కరూ రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు…

Read More