40 ప్ర‌శ్న‌లు..2 గంట‌లపాటు విచార‌ణ‌..!

ముగిసిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విచార‌ణ‌ -డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కూ ఆన్స‌ర్ ఇచ్చా -రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లుంటాయ్‌.. ప్ర‌తి విమ‌ర్శ‌లుంటాయ్‌ కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ స‌రిపోవు -మా.. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంది.. అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉండ‌దు -మీడియాతో మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి 40 ప్ర‌శ్న‌లు..2 గంట‌లపాటు విచార‌ణ‌..!-ముగిసిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి విచార‌ణ‌-డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కూ ఆన్స‌ర్ ఇచ్చా-రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లుంటాయ్‌.. ప్ర‌తి విమ‌ర్శ‌లుంటాయ్‌కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ స‌రిపోవు-మా.. ప్ర‌భుత్వం అధికారంలోకి…

Read More

ప్రియడు మోసం చేశాడని

మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం ప్రియడు మోసం చేశాడని…-మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామంలో యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు… కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ కుమార్తె ప్రశాంతి (25) ప్రియుడు కుప్పం నియోజకవర్గ మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలిసేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. హఠాత్తుగా ప్రియుడు వాసు ఇంటి ఎదుట ప్రశాంతి వెంట తెచ్చుకున్న పెట్రోల్…

Read More

పార్లపల్లి భూములకు విముక్తి…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి -సుపరిపాలనలో తొలి అడుగులో పర్యటించిన ఎమ్మెల్యే పార్లపల్లి భూములకు విముక్తి… గత పాలకులు, అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన 760ఎకరాలు పార్లపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పార్లపల్లిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో సోమిరెడ్డి మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో రీ –…

Read More

మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..!

71 మంది పోలీసులు కావలి మనీ స్కాంలో బాధితులుగా ఉన్నారు. – మనీ స్కాంలో ఎమ్మెల్యే, డీఎస్పీ, సీఐ లపై అనుమానాలు – కావలి రూరల్ సీఐ తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐడోంట్ కేర్ – కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..! కావలి పట్టణంలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కీమ్ స్కాం పై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్…

Read More

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

16వ డివిజన్లో పర్యటించిన వి.బి.ఆర్ – కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తో స్థానిక సమస్యలపై చర్చ ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు… నెల్లూరు నగరంలోని స్థానిక 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు వెడల్పు, డ్రైన్ల విస్తరణ పనులను, ఖాళీ స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో స్థానిక సమస్యలపై సుదీర్ఘంగా…

Read More

పలు దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు.

నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తప్పవు ఆత్మకూరులో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు పలు దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు… నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో… రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం పర్యటించింది. మండలం, పట్టణంలోని… పలు మద్యం దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు మద్యం దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం అధికారులకు ఫిర్యాదులు చేశారు. మద్యం దుకాణాలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశాయా లేవా, కాలం…

Read More

విచారణకు హాజరైన ప్రసన్న..

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు విచారణకు హాజరైన ప్రసన్న… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రసన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రసస్నకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం నెల్లూరు డీఎస్పీ…

Read More

మాజీలను చుట్టేస్తున్న కేసులు..!

మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం_ _అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న_ _మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి_ _తాజాగా మాజీ మంత్రి అనిల్‌, మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి, మ‌రి కొంద‌రికి నోటీసులు_ _నెల్లూరు జిల్లా వైసిపిలో ఉక్కిరిబిక్కిరి_ మాజీలను చుట్టేస్తున్న కేసులు..! మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి తాజాగా మాజీ…

Read More

మా ఊరిని స్మశానం చేయొద్దు

ప్రాణాలు తీసుకుంటాం_ _జీవనోపాధి కోల్పోతాం_ _వలసే గతి_ _భాస్కరపురం గ్రామస్తులు మా ఉరిని స్మశానం చేయొద్దు-ప్రాణాలు తీసుకుంటాం-జీవనోపాధి కోల్పోతాం-వలసే గతి-భాస్కరపురం గ్రామస్తులు.. నెల్లూరు జిల్లా , వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగంరెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజాసేకరణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు. వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగం రెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజా సేకరణ…

Read More

ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసు

కుతంత్రాలు తెలియని జగన్_ _గొప్ప యోధుడు YSR_ _బాధ్యత లేని చంద్రబాబు_ _ఎమ్మెల్సీ మేరిగ మురళి_ ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసు-కుతంత్రాలు తెలియని జగన్-గొప్ప యోధుడు YSR-బాధ్యత లేని చంద్రబాబు-ఎమ్మెల్సీ మేరిగ మురళి వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం బాబు షూరిటీ… మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా,వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం జరిగిన బాబు…

Read More