రోడ్డు దాటుతుండగా దుప్పి మృతి

గోగినేపురంలో ఘటన రోడ్డు దాటుతుండగా దుప్పి మృతి-గోగినేపురంలో ఘటన ఓ దుప్పి వేగంగా రోడ్డు దాటుతుండగా…ఫెన్సింగ్ రాయిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన… తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం గోగినేనిపురంలో చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకి చేరుకొని…మృతి చెందిన దుప్పిని ఆటోలో తరలించారు.

Read More

టైం…బాగుంది

పెద్ద ప్రమాదమే తప్పింది_ _ఆర్టీసీ బస్సుని నడుపుకుంటూ వెళ్లిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి_ _అదుపులోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు_ టైం…బాగుంది ఓ మతిస్థిమితం లేని వ్యక్తి….ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఘటన… నెల్లూరులో చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, పోలీసుల వివరాల మేరకు… నెల్లూరు ఆర్టీసీ బస్సును మతిస్థిమితం లేని వ్యక్తి సుమారు 60 కిలోమీటర్ల డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు….బస్సును వెంబడించి….ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద బస్సు గుర్తించారు….

Read More

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి

రైతు కూలి సంఘం_ _రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి_ _ ప్రభుత్వమే పని కల్పించాలి_ _APO కి వినతిపత్రం_ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి …-రైతు కూలి సంఘం-రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి-ప్రభుత్వమే పని కల్పించాలి-APO కి వినతిపత్రం తిరుపతి జిల్లా, వెంకటగిరి ఎండిఓ కార్యాలయం వద్ద . రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న. బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ ఎ పి…

Read More

రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలి…

సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్ జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలి…-సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి తెలంగాణా రాష్ట్రంలో రైతుల పంటలకు సరిపడ యూరియా అందుబాటులో లేదని, వెంటనే అధికారులు యూరియాని అందుబాటులో ఉంచాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య…

Read More