
ఇది…డీఆర్సీ సమావేశమా…? మార్కెటా…?
మంత్రి ఆనం ఆగ్రహం – ఎమ్మెల్సీ తూమాటిపై సోమిరెడ్డి ఫైర్ ఇది…డీఆర్సీ సమావేశమా…?మార్కెటా…?
మంత్రి ఆనం ఆగ్రహం – ఎమ్మెల్సీ తూమాటిపై సోమిరెడ్డి ఫైర్ ఇది…డీఆర్సీ సమావేశమా…?మార్కెటా…?
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు -జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ ప్రారంభమైన DRC సమావేశం….-పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు-జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…. డీఆర్సీ సమావేశం ప్రారంభమైంది. సమీక్షలో….రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎండీ ఫరూక్ లతోపాటు…శాసన సభ్యులు, కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ముగ్గురు మంత్రులు సమగ్ర చర్చ జరుపుతున్నారు. జిల్లా…
హత్యా…ఆత్మహత్య…? -యాపలగడ్డలో చెట్టుకి ఉరేసుకొని వ్యక్తి మృతి అసలేం జరిగింది…?-హత్యా…ఆత్మహత్య…?-యాపలగడ్డలో చెట్టుకి ఉరేసుకొని వ్యక్తి మృతి ఓ వ్యక్తి చెట్టుకి ఉరి వేసుకొని…ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన… భద్రాద్రి యాపలగడ్డ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు….యాపలగడ్డ గ్రామానికి చెందిన ధరావత్ రమేష్ దంపతుల మధ్య గత కొంత కాలంగా కుటుంబ విబేధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి పోయి తిరిగా రాలేదు. అయితే గత…
గుడిలో చోరీ చేశారు – గ్రామస్థులకి దొరికిపోయారు టైం…బ్యాడ్ నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామంలో గంగమ్మ ఆలయంలో సోమవారం రాత్రి నలుగురు యువకులు చోరీకి యత్నించారు. నలుగురు యువకులు అమ్మవారి హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు అపహరించే ప్రయత్నం చేశారు. గుర్తించిన గ్రామస్తులు ఆ నలుగురిని వెంబడించగా ముగ్గురుని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుకున్న ఆముగ్గురిని గ్రామస్తులు చితకబాది లింగసముద్రం పోలీసులకు అప్పగించారు.
రాకపోకలు ప్రారంభం -సిమెంట్ బ్లాక్ లు తొలగింపు -తొలగిన ట్రాఫిక్ కష్టాలు రైల్వే గేటు వద్ద తొలగిన అడ్డంకులు..-రాకపోకలు ప్రారంభం-సిమెంట్ బ్లాక్ లు తొలగింపు-తొలగిన ట్రాఫిక్ కష్టాలు తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట రైల్వేగేట్ వద్ద పొట్టిశ్రీరాములు వీధి మధ్యలో అడ్డంగా ఉన్నసిమెంట్ బ్లాక్ లను మంగళవారం పక్కకు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యలు తీరాయి సూళ్లూరుపేట రైల్వేగేట్ వద్ద ఏంతో కాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య తీరింది ….
30 న నిసార్ ఉపగ్రహం ప్రయోగం -అధునాతన పరిజ్ఞానంతో నిసార్ షార్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధం-30 న నిసార్ ఉపగ్రహం ప్రయోగం-అధునాతన పరిజ్ఞానంతో నిసార్ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ నుండి ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు జి.ఎస్.ఎల్.వి – F16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి…
లబోదిబోమన్న ఖాతాదారులు – సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు SBI ఖాతాల్లో నగదు మాయం-లబోదిబోమన్న ఖాతాదారులు-సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు నెల్లూరు జిల్లా, రాపూరు స్టేట్ బ్యాంకు ఖాతా దారుల అకౌంట్లలో నగదు మాయమై మైనస్ బ్యాలెన్స్ లు చూపించడంతో ఖాతాదారులు కంగుతున్నారు..బ్యాంకు మేనేజర్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఖాతాదారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రాపూరు స్టేట్ బ్యాంకు ఖాతా దారుల అకౌంట్లలో నగదు మాయమవ్వడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 50 పైగా ఖాతాలలో…
షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి భరత్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు… నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలసి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థితిగతులను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మంత్రికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించేందుకు నిర్ణయించిందని ఆమె వివరించారు. ఈ మేరకు ఫ్యాక్టరీ స్థలాన్ని…
మేకపాటి రాజగోపాల్ రెడ్డి -అబద్దపు హామీలతో గద్దెనెక్కారు చంద్రబాబుకు మోసం చేయడం పరిపాటి …-మేకపాటి రాజగోపాల్ రెడ్డి-అబద్దపు హామీలతో గద్దెనెక్కారు అధికారం లోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని , ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. వింజమూరు లోని ఓ కల్యాణ మండపం లో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు లోని ఓ…
చైర్మన్ బిఆర్ నాయుడు_ _TTD బోర్డు సమావేశం_ _పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే_ 3వ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం …