
పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు…
ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై వివరించిన మంత్రి ఆనం పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి ఆనం తెలిపారు. పాణ్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షే పథకాలను ప్రజలకు తెలియజేశారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి…