పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు…

ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై వివరించిన మంత్రి ఆనం పాణ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి ఆనం తెలిపారు. పాణ్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షే పథకాలను ప్రజలకు తెలియజేశారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి…

Read More

రాపూరు మద్యం దుకాణంలో చోరీ..!

రాపూరు మద్యం దుకాణంలో చోరీ..! నెల్లూరు జిల్లా.. రాపూరు మద్యం దుకాణంలో చోరీ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.మద్యం దుకాణంలో పనిచేస్తున్న క్యాషియర్ వివరాల మేరకు.. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత షాప్ క్లోజ్ చేసి అంతా వెళ్లిపోయామని.. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూస్తే.. తాళాలు పగలు గొట్టి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు మద్యం కేసులు,…

Read More

జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా

జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా* _రామన్నపాలెంలో తొలిఅడుగు_ జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా …-ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి-రామన్నపాలెంలో తొలిఅడుగు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు రాజకీయాల్లోకి రావడం నెల్లూరు ప్రజల అదృష్టమని టిడిపి జిల్లా అధ్యక్షులు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కొడవలూరు మండలం లోని రామన్నపాలెం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి అయన పాల్గొన్నారు కొడవలూరు మండలం లోని రామన్నపాలెం పంచాయతీలో…

Read More

అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవు

అధికారుల్ని హెచ్చరించిన కలెక్టర్ ఆనంద్_ అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ధ కనబరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో పిజిఆర్‌ఎస్‌ అర్జీలు, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధిహామీ పనులు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మొదలైన అంశాలపై సబ్‌ కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, ఆయాశాఖల అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌…

Read More

అధిక కరెంటు బిల్లులు సవరించమని ఆదేశించిన కలెక్టర్

3 సెంట్ల భూమికి అరవై తొమ్మిది వేల కరెంటు బిల్లు_ _వెంటనే స్పందించిన కలెక్టర్_ అధిక కరెంటు బిల్లులు సవరించమని ఆదేశించిన కలెక్టర్ కరెంట్ డిజిటల్ మీటర్లు అమర్చడం వల్ల కరెంటు బిల్లులు గతం కంటే నాలుగైదు రెట్లు అధికంగా వస్తున్నాయని, వాటిని కట్టలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బి ఎల్ శేఖర్ అన్నారు. సోమవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక తరఫున నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు….

Read More

బంగారం కొంటామని చెప్పి.

షాపులో రెండు బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన కిలేడీలు_ బంగారం కొంటామని చెప్పి…-షాపులో రెండు బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన కిలేడీలు ఇద్దరు మహిళలు బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి…షాపు యజమాని వేరే పనిలో పెట్టి…షో కేసులో ఉన్న రెండు బంగారు గొలుసులను దొంగలించిన సంఘటన…తిరపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలో చోటు చేసుకుంది. బంగారం చోరీకి గురైందని తెలుసుకున్న షాపు యజమాని…నాగలాపురం సీఐకి ఫిర్యాదు చేశాడు. షాపులోని సీసీ పుటేజ్ ని పరిశీలించారు. తమకు బంగారం కావాలని యజమానిని…

Read More

ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం..

కాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించిన టీడీపీ నేతలు_ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం…-కాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించిన టీడీపీ నేతలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి టిడిపి మండల అధ్యక్షులు అక్షింతల క్రిష్ణ యాదవ్, రంగినేని చెంచయ్య నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వేడం ఎస్టి కాలనీ,…

Read More

రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెనుకాడం అంగన్వాడీలు

పనిభారం తగ్గించాలని వినతి_ _FRS ,బాల సంజీవని యాప్ లను రద్దు చేయాలని వినతి_ రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెనుకాడం – అంగన్వాడీలు-పనిభారం తగ్గించాలని వినతి యాంకర్ పార్ట్: అంగన్వాడీలకు రావలసిన రాయతీలు అందించాలని, పనిభారం తగ్గించాలని కోరుతూ రాపూరు CDPO సునందకు అంగన్వాడీ వర్కర్లు వినతి పత్రం అందజేశారు. CITU ఆధ్వర్యంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల అంగన్వాడీల కార్యకర్తలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు, వాయిస్ ఓవర్ : అంగన్వాడీలంటే ప్రభువానికి చులకన అని ICDS…

Read More

సీఆర్డీఏ ఇంజినీర్లతో కలసి అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ

వేగంగా భవన నిర్మాణ పనులు_ _మూడేళ్ళలో నిర్మాణాలు పూర్తి ..మంత్రి_ సీఆర్డీఏ ఇంజినీర్లతో కలసి అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ-వేగంగా భవన నిర్మాణ పనులు-మూడేళ్ళలో నిర్మాణాలు పూర్తి ..మంత్రి అమరావతిలో మంత్రి నారాయణ , సీఆర్డీయే ఇంజనీర్లతో కలిసి పర్యటించారు, నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. అమరావతి లో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. సీఆర్డీఏ ఇంజనీర్లతో కలసి అయన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గత టీడీపీ…

Read More

కలెక్టర్ సారూ…మీరైనా న్యాయం చేయండి

నా భర్త హత్యకు గురై నెలలు గడుస్తోంది అయినా…అధికారులు న్యాయం చేయలేదు కలెక్టరేట్లో భార్య వేళాంగణి ఆవేదన కలెక్టర్ సారూ…మీరైనా న్యాయం చేయండి నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లో…కొన్ని నెలల క్రితం చిన్నయ్య అనే వ్యక్తిని కొందరు హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి భార్య వేళాంగణి తనకు న్యాయం చేయాలని… జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నెలలు గడుస్తున్నా… సరైన న్యాయం చేయడం లేదని…కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని వాపోయింది. కలెక్టరేట్లో జరిగిన…

Read More