సంగంలో డ్రైనేజీ పూడిక తొలగింపు

రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు సంగంలో డ్రైనేజీ పూడిక తొలగింపు…రాబోయే వర్షా కాలంలో ఇబ్బందులు లేకుండా తొలగింపు నెల్లూరు జిల్లా సంగం లో పంచాయతీ కార్యదర్శి నరసయ్య డ్రైనేజీ పూడిక తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు రహదారి పక్కనే పూడిపోయి ఉన్న డ్రైనేజీ ను పూడిక తీయించారు.గత కొద్ది రోజులుగా మురుగు నీరు రహదారి పైకి చేరి ప్రయాణికులు,పాదచారులు,నివాసాలలో ఉండే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.దాంతో…

Read More

మీడియేషన్ ఫర్ ది నేషన్

సూళ్లూరుపేటలో అవగాహన ర్యాలీ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులను 90 రోజులలో పరిష్కరించుకోండి జడ్జి సంయుక్త మీడియేషన్ ఫర్ ది నేషన్.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో “మీడియేషన్ ఫర్ ది నేషన్” నినాదాన్ని చాటిచెప్పేందుకు స్థానిక జడ్జి పి.సంయుక్త ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీస్ సిబ్బంది బుధవారం 1 km ర్యాలీ నిర్వహించారు. వినాయక గుడి సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలకు 90 రోజుల…

Read More

ఉదయగిరిలో ఉద్రిక్తత…

న్యాయం చేయాలంటూ హమిద్ కుటుంబ సభ్యులు ఆందోళన ఉదయగిరిలో ఉద్రిక్తత… నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్లో ఇటీవల హత్యకు గురైన హమిద్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఆరెస్ట్ చేసి… నిందుతులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి ,అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు బాధితులతో…

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాటతీస్తాం

రాపూరు ఎస్ఐ వార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాటతీస్తాం…రాపూరు ఎస్ఐ వార్నింగ్ నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం మద్దెలమడుగు సెంటర్ వద్ద ఎస్సై వెంకట్ రాజేష్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా లైసెన్స్, వాహనాల పెండింగ్ చలానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, వాహనాల ఆర్సి పత్రాలను తనిఖీ చేశారు. నిబంధనలకు పాటించని వారి చేత ఈ -చాలానాలను కట్టించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాల నడిపితే కట్టిన…

Read More

బిఎల్వోలకు శిక్షణ..

నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన బిఎల్వోలకు శిక్షణ…-నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు నిబంధనలు పాటిస్తూ పని చేయాలని డిప్యూటీ తాసిల్దార్ సందాని అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్ధానిక ఉపాధి హమీ కా‌ర్యలయంలో బిఎల్వోల విధులపై డిప్యూటీ తాసిల్దార్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్వోల విధులు ఓటర్ల చేర్పులు మార్పులపై మాస్టర్ ట్రైనర్ సలీం అవగాహన కల్పించారు. డిప్యూటీ తహశీల్దార్ సందాని…

Read More

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కొట్టే జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే జనసైనికుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆర్ధిక సహయంగా 10 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు జనసేన పార్టీ అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే…

Read More

కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం

అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోర్టు ప్రాంగణం వద్ద మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య ఆద్వర్యంలో మధ్యవర్తిత్వం -దేశంకోసం కార్యక్రమం జరిగింది. మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు… ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య మాట్లాడుతూ… మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం…

Read More

చెట్టును ఢీకొట్టిన బొలేరో

బోల్తా ప‌డ్డ వాహ‌నం_ చెట్టును ఢీకొట్టిన బొలేరో బోల్తా ప‌డ్డ వాహ‌నం నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. ఇందుకూరుపేట మండ‌లం ఆదెమ్మ స‌త్రం.. పుల్లూరు రోడ్డు మ‌ధ్య‌లో బుధ‌వారం రాత్రి ప్ర‌మాదం జ‌రిగింది. నెల్లూరు నుంచి మైపాడు వెళ్తున్న ఓ బొలేరో వాహ‌నం వేగంగా వెళ్లి.. రోడ్డు ప‌క్క‌నున్న టెంకాయ చెట్టును ఢీకొంది. దాంతో ఆ వాహ‌నం బోల్తా ప‌డింది. ముందు భాగం బాగా దెబ్బ‌తింది. అయితే.. అక్క‌డ డ్రైవ‌ర్ మాత్రం లేడు. ఆ వాహ‌నం డ్రైవ‌ర్‌కు…

Read More

స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలినే లక్ష్యం..!

కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష_ స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలినే లక్ష్యం..! కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలను సాకారం చేస్తామన్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న విజన్ 2047 కలను ఎమ్మెల్యేలుగా తాము సాకారం చేస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి…

Read More

దెబ్బ‌తిన్న‌వాడు..రేపు నా మాట కూడా విన‌డు..!

ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడి_ _దాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులు ఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌ దెబ్బ‌తిన్న‌వాడురేపు నా మాట కూడా విన‌డు..!ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడిదాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులుఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌ తెలుగుదేశం పార్టీ నేతలు…

Read More