కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 57 వినతులు

నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి_ _డిప్యూటీ కమిషనర్ చెన్నుడు_ కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 57 వినతులు-నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను డిప్యూటీ కమిషనర్ చెన్నుడు నిర్వహించారు. ఆయన అధికారులతో కలసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో…

Read More

వ్యతిరేకించిన విధానాలనే అమలు చేస్తారా..?

కావలిలో సిపిఎం నిరసన_ వ్యతిరేకించిన విధానాలనే అమలు చేస్తారా…? నెల్లూరు జిల్లా కావలి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం సీపీఎం నాయకులు నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం విధించిన వివిధ రకాల విద్యుత్ భారాలను, విధానాలను వ్యతిరేనిచిన కూటమి పార్టీలు, వారు అధికారంలోకి వచ్చాక ఏవైతే వ్యతిరేకించారో వాటినే అమలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూఅప్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని డిమాండ్…

Read More

రండయ్యా…వచ్చి ధ్వంసం చేయండి

మాజీ మంత్రి ప్రసన్నకి సవాల్ విసిరిన రూప్ కుమార్ యాదవ్_ రండయ్యా…వచ్చి ధ్వంసం చేయండి-మాజీ మంత్రి ప్రసన్నకి సవాల్ విసిరిన రూప్ కుమార్ యాదవ్

Read More

మీ ఇంట్లో వాళ్లనో..బంధువులనో అనింటే ఆ నొప్పి తెలుస్తుంది

ప్రసన్న వ్యాఖ్యలపై రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం_ మీ ఇంట్లో వాళ్లనో…బంధువులనోఅనింటే ఆ నొప్పి తెలుస్తుంది -ప్రసన్న వ్యాఖ్యలపై రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం

Read More

పిజిఆర్‌ఎస్‌ కి భారీగా వినతులు

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి_ _అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్_ పిజిఆర్‌ఎస్‌ కి భారీగా వినతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 555 అర్జీలను ప్రజలు అందచేశారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ఆనంద్‌ ప్రజాసమస్యల…

Read More

రాజకీయాల్లోకి వచ్చాక..మహిళలేంది..పురుషుడేందయ్య..

వైసీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం_ రాజకీయాల్లోకి వచ్చాక…మహిళలేంది..పురుషుడేందయ్య…-వైసీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం

Read More