స్వాతంత్రం వచ్చిన తరువాత…ఇలాంటి దాడి చూడలేదు

నల్లపరెడ్డి ఇంటిపై దాడి దారుణం దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలని అశ్రిత్ రెడ్డి డిమాండ్ స్వాతంత్రం వచ్చిన తరువాత…ఇలాంటి దాడి చూడలేదు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని… వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు యం డి తౌఫిక్ లతో కలసి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో…

Read More

నెల్లూరు చ‌రిత్ర‌లో ఇలాంటి దాడులు చూడ‌లేదు

ప్ర‌స‌న్న ఇంటిపై దాడిని ఖండించిన నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయ‌కులు నెల్లూరు చ‌రిత్ర‌లో ఇలాంటి దాడులు చూడ‌లేదు-ప్ర‌స‌న్న ఇంటిపై దాడిని ఖండించిన నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయ‌కులు మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడిని ఖండిస్తూ.. నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయ‌కులు నెల్లూరు డైకాస్ రోడ్డులోని వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ స‌మావేశంలో.. రాష్ట్ర ముస్లిం మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ హంజా హుస్సేనీ, రాష్ట్ర మైనార్టీ…

Read More

ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ చొర‌వ‌

ఈ-ఆటోల పునఃప్రారంభం ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ చొర‌వ‌-ఈ-ఆటోల పునఃప్రారంభం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో నిరుపయోగంగా ఉన్న E-AUTO లను ఎమ్మెల్యే సూచనలు మేరకు మరమ్మతులు చేసి వంద శాతం ఇంటి ఇంటికి చెత్త సేకరించే పనులకు శ్రీకారం చుట్టారు. పురపాలక సంఘం పరిధిలో దాదాపు 13,500 నివాస గృహాలు ఉండగా.. వీటి ద్వారా రోజుకు సుమారు 23 మెట్రిక్ టన్నుల పొడి, తడి చెత్త ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతము ఇంటి ఇంటికి చెత్తను 83 శాతం…

Read More

కిడ్నాప్ కేసును చేధించిన బుచ్చి పోలీసులు..

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు_ _మూడు కార్లు, మూడు కత్తులు స్వాధీనం_ _మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాసులురెడ్డి వెల్లడి_ కిడ్నాప్ కేసును చేధించిన బుచ్చి పోలీసులు.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు చేధించారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డి పాళెం పోలీసులు ఛేదించారు. 11 మంది నిందితులను…

Read More

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు

మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరిక_ _కార్పొరేషన్ అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష_ ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలతో నెల్లూరులో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకి మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం…

Read More

సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలి.

జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్_ _డేవిస్పేటలోని ప్రకృతి వ్యవసాయాన్ని సదర్శన_ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలి… నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామంలో యం. డి.యస్ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగుచేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, బీర, బెండ,…

Read More

మంత్రి నారాయణ కృషితోనే..

రొట్టెల పండుగ విజయవంతం_ _నారాయణను సన్మానించి దర్గా కమిటీ సభ్యులు పవిత్ర గంధాన్ని అందచేసిన కమిటీ సభ్యులు_ మంత్రి నారాయణ కృషితోనే… రాష్ట్రపురపాక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను.. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో…బారాషహీద్ దర్గా సిటీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంధ నిర్వాహకులు సయ్యద్ గయాజ్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ, వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి లను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రికి పవిత్ర గంధాన్ని అందచేశారు….

Read More

చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పాలి

గురువుల్ని కోరిన బంధం ఫౌండేషన్ అధినేత సగిలి_ చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పాలి విద్యార్థులకి చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించాలని…అప్పుడే వారి ఉన్నతకి దోహదపడుతుందని బంధం ఫౌండేషన్ అధినేత సగిలి జయరామిరెడ్డి గురువుల్ని కోరారు. నెల్లూరులోని ఎస్ఆర్ కాలేజీలో జరిగిన టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామిరెడ్డిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి జయరామిరెడ్డి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి మంచి నడవడకని…

Read More

పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలి..

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ_ పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలి.. పది మంది లబ్దిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగూరు నారాయణ పంపిణీ చేశారు. దల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. పేదలకు సీఎం ఆర్ ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు .నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేసారు. 10 డివిజన్లలోని 10 మందికి…

Read More

దాడి చేస్తే..కేసులు నమోదు చేయరా..?

న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే_ _మీడియా సమావేశంలో నేదురుమల్లి దాడి చేస్తే..కేసులు నమోదు చేయరా..? నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని వైసీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… ప్రజలు మద్దతు మాజీ…

Read More